టయోట కిర్లోస్కర్ మోటార్ (Toyota Kirloskar Motor) తన న్యూ అర్బన్ క్రూయిజర్ టైసోర్ (Toyota Urban Cruiser Taisor) అనే ఎస్యూవీ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Motorola Edge 50 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మిడ్ రేంజ్.. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ను భారత్ మార్కెట్లో బుధవారం ఆవిష్కరించింది.
Byjus | ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న ఎడ్ టెక్ స్టార్టప్ బైజూస్.. పొదుపు చర్యల్లో భాగంగా తాజాగా సుమారు 500 మంది ఉద్యోగులకు ఫోన్ కాల్ ద్వారానే ఉద్వాసన పలికింది.
McKinsey Layoffs | గ్లోబల్ మేనేజ్ మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ‘మెక్సెన్సీ’.. త్వరలో సుమారు 3000 మంది ఉద్యోగులను పనితీరు ఆధారంగా తొలగిస్తామని ప్రకటించింది.
Realme 12x 5G | ప్రముఖ చైనా టెక్నాలజీ సంస్థ రియల్మీ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ రియల్మీ 12ఎక్స్ 5జీ ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
సింగరేణి రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తున్నది. పాత రికార్డులను తిరగరాస్తూ.. 2023 -24 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి, రవాణాలో నయా రికార్డును సొంతం చేసుకున్నది.
దేశీయ స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు ఆల్టైమ్ హైకి వెళ్లాయి. ఢిల్లీలో సోమవారం 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత కలిగిన గోల్డ్) 10 గ్రాములు మునుపెన్నడూ లేనివిధంగా రూ.68,420ని చేరింది.
జీఎస్టీ వసూళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. గత నెలకుగాను రూ.1.78 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైనదాంతో పోలిస్తే ఇది 11.5 శాతం అధికం.
అనుమతుల్లేని ప్రీ లాంచింగ్లతోపాటు నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రాజెక్టులకు నోటీసులు జారీచేసి, రూ.21 కోట్ల మేరకు ఫైన్ వేసినట్టు రెరా కార్యదర్శి పీ యాదిరెడ్డి తెలిపారు.