Gold Rates | స్విస్ నేషనల్ బ్యాంకు కీలక వడ్డీరేట్లు తగ్గించడంతో డాలర్ ఇండెక్స్ పుంజుకున్నది. దీంతో గురువారంతో పోలిస్తే బంగారం ధర దాదాపు రెండు శాతం తగ్గి రూ.66,575లకు పడిపోయింది.
Forex Reserves | మార్చి 15తో ముగిసిన వారానికి విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు 6.396 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 642.492 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
Tecno Pova 6 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో.. 108 మెగా పిక్సెల్స్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు టెక్నో పొవా 6ప్రో 5జీ ఫోన్ ను ఈ నెల 29న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Gold Price | బంగారం ధర ఒక్కసారిగా ఎగిసింది. దీంతో గురువారం మరో సరికొత్త స్థాయికి చేరింది. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర రూ.1,130 ఎగబాకి ఆల్టైమ్ హైని తాకింది. మునుపెన్నడూ లేనివిధంగా రూ.67, 450
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది వడ్డీరేట్లను మూడుసార్లు తగ్గించనుందన్న అంచనాలు.. మదుపరుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ క్రమంలోనే ఉద�
Kia India | వచ్చే నెల 1 నుంచి తమ వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు కియా ఇండియా గురువారం ప్రకటించింది. కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడానికి సెల్టోస్, సోనెట్, క�
Schneider Electric | ఎనర్జీ మేనేజ్మెంట్ అండ్ ఆటోమేషన్ దిగ్గజం ష్నైడర్ ఎలక్ట్రిక్..వచ్చే రెండేండ్లలో భారత్లో రూ.3,200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. దేశీయంగా తన ఉత్పత్తులను విక్రయించడంతోప�
ఈ నెల 31న ఆదివారం రోజున బ్యాంకులు తమ శాఖలను తెరిచివుంచాలని రిజర్వు బ్యాంక్ సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ప్రభుత్వ వ్యాపారాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుందన్న అంచనాతో ఈ సూచన చేసిం�
4జీ వినియోగదారులు వినియోగిస్తున్న డాటా కంటే 5జీ యూజర్లు 3.6 రెట్లు అధికంగా డాటాను వినియోగిస్తున్నారని నోకియా తాజాగా వెల్లడించింది. అక్టోబర్ 2022 నుంచి దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలి�
చైనాకు చెందిన అతిపెద్ద వాహన సంస్థ ఎస్ఏఐసీ మోటర్తో జేఎస్డబ్ల్యూ గ్రూపు జతకట్టింది. ఇరు సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా భారత్లో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. ప్రతి �
Volvo XC40 | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వొల్వో కార్ ఇండియా..దేశీయ మార్కెట్కు మరో ఈవీ మాడల్ను పరిచయం చేసింది. ఎక్స్సీ 40 పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ ఎక్స్షోరూం ధరను రూ.54.95 లక్షలుగా నిర్ణయించింది.