స్టాక్ మార్కె ట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. వరుసగా మూడు రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు నష్టాల్లోకి జారుకునేటట్టుచేశాయి. అలాగే విదేశ
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) విశ్లేషకుల అంచనాలకుమించి ఆర్థిక ఫలితాల్లో రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.16,099.58 కోట్ల కన్సాలిడేట�
లారస్ ల్యాబ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 84.1 శాతం తగ్గి రూ.37.12 కోట్లకు పరిమితమైంది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) వాటా అమ్మకానికి తెరతీసింది. ఖజానాకు రూ.1,100 కోట్లు సమకూర్చుకునేందుకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 7 శాతం వాటాను విక్ర�
బెంగళూరు కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న విప్రోకు షాక్ తగిలింది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న జతిన్ దలాల్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు.
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ కోల్ ఇండియా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 10.1 శాతం తగ్గి రూ.7,941.40 కోట్లకు పరిమితమైంది.
దేశీయ స్టాక్ మార్కెట్లకు నష్టాలనే మిగిల్చింది. ముఖ్యంగా చిన్న షేర్లలో పెట్టుబడులు పెట్టిన మదుపరులకు పెద్ద దెబ్బే తగిలింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) స్మాల్క్యాప్ సూచీ దాదాపు 6 శాతం పడిపోయి
బ్యాంకింగ్ సంక్షోభం కొనసాగుతున్నా, అమెరికా ఫెడ్ పావు శాతం రేట్ల పెంచడంతో పాటు ఈ ఏడాది మరో పెంపు ఉంటుందన్న సంకేతాలివ్వడంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ గతవారం 155 పాయింట్ల నష్టంతో 16,945 పాయింట్ల వద్ద ముగిసింది.
వడ్డీ రేట్లను మరింత ఎక్కువస్థాయిలో పెంచుతామంటూ అమెరికా ఫెడ్ చీఫ్ జెరోమ్ పొవెల్ వ్యాఖ్యలు, ఆ దేశంలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) సంక్షోభంపై వెలువడిన వార్తలు గత వారాంతంలో ప్రపంచ స్టాక్ మార�
Sensex | దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ అవర్స్ను పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం 5 గంటలదాకా మార్కెట్ కార్యకలాపాలు కొనసాగేలా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చర్యలు చేపడుతున్నది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్లో రూ. 1,151 కోట్ల లాభాన్ని గడించింది. 2021లో రూ.1,027 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 12 శాతం అధికం. రూ.11, 211.14 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం..