దేశీయ స్టాక్ మార్కెట్లకు నష్టాలనే మిగిల్చింది. ముఖ్యంగా చిన్న షేర్లలో పెట్టుబడులు పెట్టిన మదుపరులకు పెద్ద దెబ్బే తగిలింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) స్మాల్క్యాప్ సూచీ దాదాపు 6 శాతం పడిపోయి
బ్యాంకింగ్ సంక్షోభం కొనసాగుతున్నా, అమెరికా ఫెడ్ పావు శాతం రేట్ల పెంచడంతో పాటు ఈ ఏడాది మరో పెంపు ఉంటుందన్న సంకేతాలివ్వడంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ గతవారం 155 పాయింట్ల నష్టంతో 16,945 పాయింట్ల వద్ద ముగిసింది.
వడ్డీ రేట్లను మరింత ఎక్కువస్థాయిలో పెంచుతామంటూ అమెరికా ఫెడ్ చీఫ్ జెరోమ్ పొవెల్ వ్యాఖ్యలు, ఆ దేశంలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) సంక్షోభంపై వెలువడిన వార్తలు గత వారాంతంలో ప్రపంచ స్టాక్ మార�
Sensex | దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ అవర్స్ను పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం 5 గంటలదాకా మార్కెట్ కార్యకలాపాలు కొనసాగేలా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చర్యలు చేపడుతున్నది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్లో రూ. 1,151 కోట్ల లాభాన్ని గడించింది. 2021లో రూ.1,027 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 12 శాతం అధికం. రూ.11, 211.14 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం..
Stock markets | కరోనా మహమ్మారి స్టాక్ మార్కెట్లను తీవ్రంగా దెబ్బకొట్టింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. ఇప్పటికే గత మూడు సెషన్ల
దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకోవడం లేదు. గురువారం నాటి భారీ నష్టాలు కొనసాగాయి. ఫలితంగా రెండు రోజుల్లో మదుపరుల సంపద ఏకంగా రూ.5.78 లక్షల కోట్లు కరిగిపోయింది.
రిజర్వు బ్యాంక్ మరోసారి గోల్డ్ బాండ్లను జారీ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సిరీస్-3లో భాగంగా ఈ నెల 19 నుంచి 23 వరకు సావరిన్ గోల్డ్ బాండ్లను విక్రయించనున్నది. అలాగే నాలుగో విడుత వచ్చే ఏడాది మార్చి 6 నుంచి
బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో నమోదిత మదుపరి ఖాతాలు 12 కోట్లకు చేరాయి. గత 148 రోజుల్లో కొత్తగా కోటి మదుపరులు వచ్చినట్టు మంగళవారం ఓ ప్రకటనలో ఈ ప్రముఖ స్టాక్ ఎక్సేంజ్ తెలిపింది. ఈ ఏడాది జూలై 18 నుంచి డిసెం�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల్లో కొనసాగుతున్నాయి. మూడోరోజూ అమ్మకాల ఒత్తిడినే ఎదుర్కొన్నాయి. దీంతో మంగళవారం మదుపరుల సంపద రూ.4.3 లక్షల కోట్లు ఆవిరైపోయింది.
అమెరికా డాలర్ ఇండెక్స్ రికార్డుగరిష్ఠస్థాయికి చేరడం, ఆ దేశపు రెండేండ్ల బాండ్ ఈల్డ్ 4.3 శాతానికి పెరగడంతో మన రూపాయి విలువ 82.4 స్థాయికి పతనమైనప్పటికీ, పండుగ సీజన్ ఆశలతో ఎన్ఎస్ఈ నిఫ్టీ గత వారం స్వల్ప లా�
వడ్డీరేట్లను పెంచుతూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్లకు బూస్ట్నిచ్చింది. గత ఏడు రోజులుగా నష్టాలే పరమావదిగా పయనిస్తున్న సూచీలు శుక్రవారం భారీగా లాభపడ్డాయి.
బీఎస్ఈలో లిైస్టెన సంస్థల నికర విలువ రికార్డు స్థాయికి చేరుకున్నది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.283 లక్షల కోట్లకు చేరుకున్నది. బీఎస్ఈ చరిత్రలో ఇంతటి గరిష్ఠ స్థ�