క్యూ4లో రూ.992 కోట్లుగా నమోదు న్యూఢిల్లీ, మే 12: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ క్రమంగా తన నష్టాలను తగ్గించుకుంటున్నది. గడిచిన త్రైమాసికానికిగాను రూ.992 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టం వచ్చినట్లు తెలిపింది
ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా దేశీయ స్టాక్ మార్కెట్లు మదుపరులకు నష్టాలనే మిగిల్చాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ సూచీలు 4 శాతం వరకు పడిపోయాయి.
స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు క్రమంగా సద్దుమణిగే అవకాశాలుండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు భారీగా లాభపడ్డ
సెన్సెక్స్ 778 పాయింట్లు డౌన్ ముంబై, మార్చి 2: రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం తీవ్రతరం కావడంతో మార్కెట్ వరుస రెండ్రోజుల లాభాలకు బుధవారం చెక్పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 778 పాయింట్లు క్షీణించి 55,469 పాయింట్ల �
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ తీవ్ర ఒడిదుడుకులను చవిచూస్తున్నాయి. దేశీయ మార్కెట్లు కూడా గత వారం దాదాపు 1,150 పాయింట్ల రేంజ్లో ట్రేడ్ అయ్యాయి. ఒక్క గురువారం రోజే నిఫ్టీ 815 �
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు l సెన్సెక్స్ 657, నిఫ్టీ 197 పాయింట్లు వృద్ధి ముంబై, ఫిబ్రవరి 9: దేశీయ స్టాక్ మార్కెట్లకు మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తున్నది. వరుసగా రెండో రోజూ సూచీలు లాభాల్లోనే ము�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.1,085 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క�
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి మార్కెట్లపై బేర్ పట్టు కొనసాగడంతో మార్కెట్లు విలవిల్లాడాయి. చిన్న, మధ్యతరహా, లార్జ్ క్యాప్ అన�
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టాలు మూటగట్టుకున్నాయి. గత నాలుగు రోజులుగా మార్కెట్లు నష్టాల బాటలోనే కొనసాగుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఇవాళ కూడా