సెన్సెక్స్ 778 పాయింట్లు డౌన్ ముంబై, మార్చి 2: రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం తీవ్రతరం కావడంతో మార్కెట్ వరుస రెండ్రోజుల లాభాలకు బుధవారం చెక్పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 778 పాయింట్లు క్షీణించి 55,469 పాయింట్ల �
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ తీవ్ర ఒడిదుడుకులను చవిచూస్తున్నాయి. దేశీయ మార్కెట్లు కూడా గత వారం దాదాపు 1,150 పాయింట్ల రేంజ్లో ట్రేడ్ అయ్యాయి. ఒక్క గురువారం రోజే నిఫ్టీ 815 �
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు l సెన్సెక్స్ 657, నిఫ్టీ 197 పాయింట్లు వృద్ధి ముంబై, ఫిబ్రవరి 9: దేశీయ స్టాక్ మార్కెట్లకు మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తున్నది. వరుసగా రెండో రోజూ సూచీలు లాభాల్లోనే ము�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.1,085 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క�
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి మార్కెట్లపై బేర్ పట్టు కొనసాగడంతో మార్కెట్లు విలవిల్లాడాయి. చిన్న, మధ్యతరహా, లార్జ్ క్యాప్ అన�
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టాలు మూటగట్టుకున్నాయి. గత నాలుగు రోజులుగా మార్కెట్లు నష్టాల బాటలోనే కొనసాగుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఇవాళ కూడా
ముంబై, జనవరి 12: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ లాభాల్లో కదలాడాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ మరోసారి 61,000 స్థాయిని అధిగమించింది. బుధవారం 533.15 పాయింట్లు లేదా 0.88 శ�
సెన్సెక్స్ 460, నిఫ్టీ 150 పాయింట్లు వృద్ధి 2021లో 24% పుంజుకున్న స్టాక్ మార్కెట్లు ముంబై, డిసెంబర్ 31: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారంతో ముగిసిన 2021 సంవత్సరానికి లాభాలతో వీడ్కోలు పలికాయి. ఉదయం ఆరంభం నుంచే సూచ�
ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎస్సీఈ ,ఎన్ఎస్ఈ అంతరాయాలను నివారించడానికి నూతన మార్గదర్శకాలను రూపొందించాయి. సభ్యుల సాంకేతిక లోపాలను సరిచేయడానికి సమగ్ర మార్గదర్శకాలను తయారుచేశాయి. సాంకేతిక లోపంపై సమాచార
ముంబై: ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన పేటీఎంకు భారీ షాక్ తగిలింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోకి అరంగేట్రం చేసిన రోజే.. పేటీఎం షేర్లు 26 శాతం పడిపోయాయి. ఎన్ఎస్ఈ వద్ద రూ.1950 వద్ద పేటీఎం ట్రేడ�
ముంబై, నవంబర్ 17: వరుసగా రెండోరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా రంగానికి సంబంధించిన సూచీలు తీవ్ర ఒత్తిడికి గురి కావడంతో మదుపరులు అమ్మకాలకు పోటెత్త
ముంబై, నవంబర్ 11: ఒకవైపు అంతర్జాతీయ ద్రవ్యోల్బణం ఒత్తిడులు, మరోవైపు విదేశీ ఫండ్స్ అమ్మకాలతో భారత స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ తగ్గాయి. గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 433 పాయింట్ల క్షీణతతో 59,920 పాయింట్ల వద్�
ముంబై : ప్రతి సంవత్సరం దీపావళి పండుగ రోజున దేశీయ మార్కెట్లకు కొత్త ఏడాది మొదలవుతుంది. అందులోభాగంగానే ముహూరత్ ట్రేడింగ్ ఉంటుంది. సంవత్ ప్రారంభం సందర్భంగా చాలామందికి ఈ శుభముహూర్తంలో పెట్టుబడి పెడితే లాభా�
Stock markets: స్టాక్ మార్కెట్లు ( Stock markets ) ఇవాళ భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 456 పాయింట్లు నష్టపోయి