న్యూఢిల్లీ, జూలై 26: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ క్రమంగా నష్టాలను తగ్గించుకుంటున్నది. జూన్తో ముగిసిన మూడు నెలలకాలానికి కంపెనీకి రూ.4,450.12 కోట్ల నష్టం వచ్చింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో వచ్చి�
ముంబై,జూలై :ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 248 పాయింట్ల లాభంతో 52,620 వద్ద నిఫ్టీ 75 పాయింట్లు లాభపడి 15,767 వద్ద కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో
ఢిల్లీ ,జూన్ 22: యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) నుంచి అదనపు ఈక్విటీ వాటాలు కొనుగోలు చేయడానికి హైనెకెన్ ఇంటర్నేషనల్ బి.వి. (హెచ్ఐబీవీ) సంస్థకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపిం�
న్యూఢిల్లీ, మే 13: దేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్సేంజ్లలో ఒకటైన బీఎస్ఈ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.31.75 కోట్ల లాభాన్ని గడించింది. 2019-20 ఏడాది ఇదే సమయంలో రూ