న్యూఢిల్లీ, మే 13: దేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్సేంజ్లలో ఒకటైన బీఎస్ఈ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.31.75 కోట్ల లాభాన్ని గడించింది. 2019-20 ఏడాది ఇదే సమయంలో రూ
న్యూఢిల్లీ, మే 5: టాటా స్టీల్ ఎట్టకేలకు లాభాల్లోకి మళ్లింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.7,161.91 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అధిక ఆదాయం సమకూరడం వల్లనే లాభాల్లో భారీ వృద్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కదలాడుతుండటంతో మదుపరుల సంపద పరుగులు పెడుతున్నది. గత 3 రోజుల్లో బీఎస్ఈలోని సంస్థల మార్కెట్ విలువ రూ. 6,39,437.31 కోట్లు ఎగబాకింది. బీఎస్ఈ సెన్సెక్�
Stock markets: స్టాక్ మార్కెట్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కట్లు సైతం అంతర్జాతీయ మార్కెట్ల బాటలోనే నడిచాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్ది సేపటికి కోలుకున్నాయి.
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలప్పుడు సెన్సెక్స్ 1,250 పాయింట్లు కోల్పోయి 47,581 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 350 పాయింట్లు నష్టపోయి 14,267 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా డా�