క్యూ1లో 79 శాతం పెరిగిన ప్రాఫిట్ న్యూఢిల్లీ, జూలై 30: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,168 కోట్ల నిక�
న్యూఢిల్లీ, జూలై 25: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,022.03 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని గడించింది. సమీకృత ఆదాయం పె
క్యూ1లో రూ.6,905 కోట్ల లాభాన్ని ఆర్జించిన బ్యాంక్ న్యూఢిల్లీ, జూలై 23: దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ తన ఆర్థిక ఫలితాలు అదరగొట్టింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికి�
క్యూ4లో రూ.992 కోట్లుగా నమోదు న్యూఢిల్లీ, మే 12: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ క్రమంగా తన నష్టాలను తగ్గించుకుంటున్నది. గడిచిన త్రైమాసికానికిగాను రూ.992 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టం వచ్చినట్లు తెలిపింది
ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా దేశీయ స్టాక్ మార్కెట్లు మదుపరులకు నష్టాలనే మిగిల్చాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ సూచీలు 4 శాతం వరకు పడిపోయాయి.
స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు క్రమంగా సద్దుమణిగే అవకాశాలుండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు భారీగా లాభపడ్డ
సెన్సెక్స్ 778 పాయింట్లు డౌన్ ముంబై, మార్చి 2: రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం తీవ్రతరం కావడంతో మార్కెట్ వరుస రెండ్రోజుల లాభాలకు బుధవారం చెక్పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 778 పాయింట్లు క్షీణించి 55,469 పాయింట్ల �
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ తీవ్ర ఒడిదుడుకులను చవిచూస్తున్నాయి. దేశీయ మార్కెట్లు కూడా గత వారం దాదాపు 1,150 పాయింట్ల రేంజ్లో ట్రేడ్ అయ్యాయి. ఒక్క గురువారం రోజే నిఫ్టీ 815 �
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు l సెన్సెక్స్ 657, నిఫ్టీ 197 పాయింట్లు వృద్ధి ముంబై, ఫిబ్రవరి 9: దేశీయ స్టాక్ మార్కెట్లకు మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తున్నది. వరుసగా రెండో రోజూ సూచీలు లాభాల్లోనే ము�