సెన్సెక్స్ 872 పాయింట్లు డౌన్ గ్లోబల్ సంకేతాలతో అమ్మకాలు ముంబై, ఆగస్టు 22: కొద్ది వారాలుగా పరుగులు తీసిన దేశీ స్టాక్ మార్కెట్ హఠాత్తుగా కుదేలయ్యింది. బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం 872 పాయింట్లు పతనమై 58,774 పా
స్టాక్ సూచీలు గతవారం తొలిరోజున పెద్ద ర్యాలీ జరిపిన అనంతరం వారంలో మిగిలిన నాలుగు ట్రేడింగ్ రోజుల్లో స్వల్ప శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 17,490 పాయింట్ల గరిష్ఠస్థాయివరకూ పెరిగిన నిఫ్టీ వారం మొత్తంమ�
క్యూ1లో 79 శాతం పెరిగిన ప్రాఫిట్ న్యూఢిల్లీ, జూలై 30: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,168 కోట్ల నిక�
న్యూఢిల్లీ, జూలై 25: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,022.03 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని గడించింది. సమీకృత ఆదాయం పె
క్యూ1లో రూ.6,905 కోట్ల లాభాన్ని ఆర్జించిన బ్యాంక్ న్యూఢిల్లీ, జూలై 23: దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ తన ఆర్థిక ఫలితాలు అదరగొట్టింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికి�
క్యూ4లో రూ.992 కోట్లుగా నమోదు న్యూఢిల్లీ, మే 12: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ క్రమంగా తన నష్టాలను తగ్గించుకుంటున్నది. గడిచిన త్రైమాసికానికిగాను రూ.992 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టం వచ్చినట్లు తెలిపింది
ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా దేశీయ స్టాక్ మార్కెట్లు మదుపరులకు నష్టాలనే మిగిల్చాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ సూచీలు 4 శాతం వరకు పడిపోయాయి.
స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు క్రమంగా సద్దుమణిగే అవకాశాలుండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు భారీగా లాభపడ్డ