Stock markets | కరోనా మహమ్మారి స్టాక్ మార్కెట్లను తీవ్రంగా దెబ్బకొట్టింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. ఇప్పటికే గత మూడు సెషన్ల
దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకోవడం లేదు. గురువారం నాటి భారీ నష్టాలు కొనసాగాయి. ఫలితంగా రెండు రోజుల్లో మదుపరుల సంపద ఏకంగా రూ.5.78 లక్షల కోట్లు కరిగిపోయింది.
రిజర్వు బ్యాంక్ మరోసారి గోల్డ్ బాండ్లను జారీ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సిరీస్-3లో భాగంగా ఈ నెల 19 నుంచి 23 వరకు సావరిన్ గోల్డ్ బాండ్లను విక్రయించనున్నది. అలాగే నాలుగో విడుత వచ్చే ఏడాది మార్చి 6 నుంచి
బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో నమోదిత మదుపరి ఖాతాలు 12 కోట్లకు చేరాయి. గత 148 రోజుల్లో కొత్తగా కోటి మదుపరులు వచ్చినట్టు మంగళవారం ఓ ప్రకటనలో ఈ ప్రముఖ స్టాక్ ఎక్సేంజ్ తెలిపింది. ఈ ఏడాది జూలై 18 నుంచి డిసెం�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల్లో కొనసాగుతున్నాయి. మూడోరోజూ అమ్మకాల ఒత్తిడినే ఎదుర్కొన్నాయి. దీంతో మంగళవారం మదుపరుల సంపద రూ.4.3 లక్షల కోట్లు ఆవిరైపోయింది.
అమెరికా డాలర్ ఇండెక్స్ రికార్డుగరిష్ఠస్థాయికి చేరడం, ఆ దేశపు రెండేండ్ల బాండ్ ఈల్డ్ 4.3 శాతానికి పెరగడంతో మన రూపాయి విలువ 82.4 స్థాయికి పతనమైనప్పటికీ, పండుగ సీజన్ ఆశలతో ఎన్ఎస్ఈ నిఫ్టీ గత వారం స్వల్ప లా�
వడ్డీరేట్లను పెంచుతూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్లకు బూస్ట్నిచ్చింది. గత ఏడు రోజులుగా నష్టాలే పరమావదిగా పయనిస్తున్న సూచీలు శుక్రవారం భారీగా లాభపడ్డాయి.
బీఎస్ఈలో లిైస్టెన సంస్థల నికర విలువ రికార్డు స్థాయికి చేరుకున్నది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.283 లక్షల కోట్లకు చేరుకున్నది. బీఎస్ఈ చరిత్రలో ఇంతటి గరిష్ఠ స్థ�
సెన్సెక్స్ 872 పాయింట్లు డౌన్ గ్లోబల్ సంకేతాలతో అమ్మకాలు ముంబై, ఆగస్టు 22: కొద్ది వారాలుగా పరుగులు తీసిన దేశీ స్టాక్ మార్కెట్ హఠాత్తుగా కుదేలయ్యింది. బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం 872 పాయింట్లు పతనమై 58,774 పా
స్టాక్ సూచీలు గతవారం తొలిరోజున పెద్ద ర్యాలీ జరిపిన అనంతరం వారంలో మిగిలిన నాలుగు ట్రేడింగ్ రోజుల్లో స్వల్ప శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 17,490 పాయింట్ల గరిష్ఠస్థాయివరకూ పెరిగిన నిఫ్టీ వారం మొత్తంమ�
క్యూ1లో 79 శాతం పెరిగిన ప్రాఫిట్ న్యూఢిల్లీ, జూలై 30: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,168 కోట్ల నిక�
న్యూఢిల్లీ, జూలై 25: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,022.03 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని గడించింది. సమీకృత ఆదాయం పె
క్యూ1లో రూ.6,905 కోట్ల లాభాన్ని ఆర్జించిన బ్యాంక్ న్యూఢిల్లీ, జూలై 23: దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ తన ఆర్థిక ఫలితాలు అదరగొట్టింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికి�