భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో 2023 ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆల్టైమ్ హై రికార్డులతో సూచీలు అదరగొట్టాయి. మదుపరులు పెట్టుబడులకు పెద్దపీట వేయగా, ఆయా షేర్లు కాసుల వర్షం కురిపించాయి. ఈ ఏడాది బాంబే స్టాక�
ఆజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్ లిస్టింగ్ రోజే అదరగొట్టింది. ఇష్యూ ధర కంటే 29 శాతం అధికంగా ముగిసింది. రూ.710 ధరతో ప్రవేశించిన షేరు ఇంట్రాడేలో 38.83 శాతం వరకు పెరిగింది. చివర్లో రూ.677.10 వద్ద ముగిసింది.
వరుసగా ఏడు రోజులపాటు జరిగిన మార్కెట్ ర్యాలీకి గురువారం బ్రేక్పడింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ప్రధాన సూచీలు స్వల్పంగా తగ్గాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 132 పాయింట్లు క్షీణించి 69.522 పాయిం ట్
దేశంలోని స్టాక్ మార్కెట్ విలువ చరిత్రలో తొలిసారిగా 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. భారత కరెన్సీలో ఇది రూ.333.29 లక్షల కోట్లకు సమానం. బుధవారం జరిగిన పెద్ద ర్యాలీతో ఈ ఫీట్ సాధ్యపడింది. 2021 మే 24న బీఎస్ఈలో
దేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్సేంజ్లో ఒకటైన బీఎస్ఈ నికర లాభంలో నాలుగింతలు పెరిగింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను కంపెనీ నికర లాభం నాలుగింతలు పెరిగి రూ.118.4 కోట్లకు చేరుకున్నది.
స్టాక్ మార్కె ట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. వరుసగా మూడు రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు నష్టాల్లోకి జారుకునేటట్టుచేశాయి. అలాగే విదేశ
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) విశ్లేషకుల అంచనాలకుమించి ఆర్థిక ఫలితాల్లో రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.16,099.58 కోట్ల కన్సాలిడేట�
లారస్ ల్యాబ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 84.1 శాతం తగ్గి రూ.37.12 కోట్లకు పరిమితమైంది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) వాటా అమ్మకానికి తెరతీసింది. ఖజానాకు రూ.1,100 కోట్లు సమకూర్చుకునేందుకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 7 శాతం వాటాను విక్ర�
బెంగళూరు కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న విప్రోకు షాక్ తగిలింది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న జతిన్ దలాల్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు.
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ కోల్ ఇండియా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 10.1 శాతం తగ్గి రూ.7,941.40 కోట్లకు పరిమితమైంది.