న్యూఢిల్లీ, మే 5: టాటా స్టీల్ ఎట్టకేలకు లాభాల్లోకి మళ్లింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.7,161.91 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అధిక ఆదాయం సమకూరడం వల్లనే లాభాల్లో భారీ వృద్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కదలాడుతుండటంతో మదుపరుల సంపద పరుగులు పెడుతున్నది. గత 3 రోజుల్లో బీఎస్ఈలోని సంస్థల మార్కెట్ విలువ రూ. 6,39,437.31 కోట్లు ఎగబాకింది. బీఎస్ఈ సెన్సెక్�
Stock markets: స్టాక్ మార్కెట్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కట్లు సైతం అంతర్జాతీయ మార్కెట్ల బాటలోనే నడిచాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్ది సేపటికి కోలుకున్నాయి.
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలప్పుడు సెన్సెక్స్ 1,250 పాయింట్లు కోల్పోయి 47,581 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 350 పాయింట్లు నష్టపోయి 14,267 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా డా�
మదుపరులను చుట్టుముట్టిన కరోనా భయాలు భీకర నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు 1,708 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 524 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ ఒక్కరోజే రూ.9 లక్షల కోట్ల సంపద ఆవిరి ముంబై, ఏప్రిల్ 12: దేశీయ స్�
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వారంలో చివరి రోజు ట్రేడింగ్ను మార్కెట్లు నష్టాలతో ముగించాయి. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలతోనే మొదలైన మార్కెట్లు ఆ తర్వాత కొద్దిసేపు లాభాల్లోకి
బీఎస్ఈ వేదికలపై నిధుల సమీకరణన్యూఢిల్లీ, ఏప్రిల్ 6: బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లోని వివిధ వేదికల ద్వారా గత ఆర్థిక సంవత్సరం (2020-21) భారతీయ కార్పొరేట్లు రూ.18,56,366 కోట్ల నిధులను సమీకరించారు. కరోనా వైరస్ ప్ర�
ముంబై: ఆర్థిక ఏడాది చివరి రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాల కారణంగా దేశీయ మార్కెట్లు నష్టపోయాయి. బుధవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన
హైదరాబాద్: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమవడంతోనే మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో 2020-21 ఆర్థిక సంవత్సరం చివ�
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. ఈ వారమంతా ఒడిదొడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు చివరి రోజైన శుక్రవారం మాత్రం సానుకూల ఫలితాలలో ముగిశాయి. ఈ ఉదయం 48,969 పాయింట్ల వద్ద ట్రేడింగ్