మదుపరులను చుట్టుముట్టిన కరోనా భయాలు భీకర నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు 1,708 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 524 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ ఒక్కరోజే రూ.9 లక్షల కోట్ల సంపద ఆవిరి ముంబై, ఏప్రిల్ 12: దేశీయ స్�
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వారంలో చివరి రోజు ట్రేడింగ్ను మార్కెట్లు నష్టాలతో ముగించాయి. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలతోనే మొదలైన మార్కెట్లు ఆ తర్వాత కొద్దిసేపు లాభాల్లోకి
బీఎస్ఈ వేదికలపై నిధుల సమీకరణన్యూఢిల్లీ, ఏప్రిల్ 6: బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లోని వివిధ వేదికల ద్వారా గత ఆర్థిక సంవత్సరం (2020-21) భారతీయ కార్పొరేట్లు రూ.18,56,366 కోట్ల నిధులను సమీకరించారు. కరోనా వైరస్ ప్ర�
ముంబై: ఆర్థిక ఏడాది చివరి రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాల కారణంగా దేశీయ మార్కెట్లు నష్టపోయాయి. బుధవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన
హైదరాబాద్: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమవడంతోనే మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో 2020-21 ఆర్థిక సంవత్సరం చివ�
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. ఈ వారమంతా ఒడిదొడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు చివరి రోజైన శుక్రవారం మాత్రం సానుకూల ఫలితాలలో ముగిశాయి. ఈ ఉదయం 48,969 పాయింట్ల వద్ద ట్రేడింగ్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ్టి ట్రేడింగ్లో భారీ నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ కీలకమైన 51 వేల పాయింట్ల దిగువకు చేరగా, నిఫ్టీ 15 వేల మార్క్ను కోల్పోయింది. సోమవారం ట్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లైన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ ట్రేడింగ్ ప్రారంభం కావడంతోనే మార్కెట్లో లాభాలతో మొదలయ్యాయి. ఉద�
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం నాటి లాభాల పరంపర మంగళవారం కూడా కొనసాగుతున్నది. ఇవాళ సెన్సెక్స్ 50,258 వద్ద, నిఫ్టీ 14,865 వద్ద ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గ�