న్యూఢిల్లీ, అక్టోబర్ 27: దీపావళి పండుగ సందర్భంగా వచ్చే నెల 12న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో మూరత్ ట్రేడింగ్ గంటపాటు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 7.15 గంటల వరకు గంట పదిహేను నిమిషాల పాటు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ నిర్వహించనున్నారు.