ప్రముఖ ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన నాట్కో ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.517.9 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏ
Stock market | ఇవాళ (శుక్రవారం) ఉదయం నుంచి నష్టాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్ సూచీలు ఆఖరి అరగంటలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో ఒక్కసారిగా లాభాల్లోకి వచ్చాయి. ముఖ్యంగా పీఎస్యూ బ్యాంక్ షేర్లు భారీగా అమ్ముడయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. మదుపరులు పెట్టుబడులు, అమ్మకాల ఒత్తిడి నడుమ కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో సూచీలకు ఒడిదొడుకులు తప్పట్లేదు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుత�
విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను రూ.374.89 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ రివ్వున ఎగిశాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు ఊహించినదానికంటే తక్కువ స్థాయిలో నమోదుకావడంతో ఈ ఏడాది ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం మదుపరుల్లో ఉత్సాహ
రాష్ర్టానికి చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ ఎన్సీసీ లిమిటెడ్ మరో భారీ ఆర్డర్ను చేజిక్కించుకున్నది. బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన కోల్ ఇండియాకు చెందిన సెంట్రల్ కోల్ఫీల్డ్స్ నుంచి రూ.6,82
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో వరుసగా ఆరు రోజులుగా పెరుగుతూ వచ్చిన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.
Stock markets | భారత స్టాక్ మార్కెట్లు (Stock markets) వరుసగా ఆరోరోజూ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ షేర్ల (IT shares) లో వెల్లువెత్తిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు గురువారం కూడా లాభాలతో ముగిశాయి.
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆశాజనక పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.7,364 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,506 కోట్ల లాభంతో పోలిస్తే 13.2 �
Stock markets | భారత స్టాక్ మార్కెట్ (Stock markets) లు వరుసగా నాలుగోరోజు కూడా లాభాల బాటలో పయనించాయి. ఇవాళ్టి ట్రేడింగ్ (Trading) లో సూచీలు సానుకూలంగా ముగిశాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI bank), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC bank), భారతీ ఎయ�
దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల పరంపర కొనసాగుతున్నది. ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లలో క్రయవిక్రయాలు జోరుగా సాగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 213.45 పాయింట్లు అందుకొని 81,857.84 వద్ద నిలిచింది. మరో సూచీ నిఫ్టీ 69.90 పాయింట్లు ఎగబ
ప్రముఖ టెక్నాలజీ సంస్థ విరించి లిమిటెడ్ ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.79.77 కోట్ల ఆదాయాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.76.30 కోట్ల
దేశీయ ఫిన్టెక్ కంపెనీ భారత్పే లాభాల్లోకి వచ్చింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.6 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది. అంతక్రితం ఏడాది సంస్థ రూ.342 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది.
Bombay Stock Exchange: బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు ఇవాళ బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. బీఎస్ఈని పేల్చేస్తామని ఈమెయిల్లో పేర్కొన్నారు. కామ్రేడ్ పినరయి విజయన్ పేరుతో ఆ మెయిల్ వచ్చింది. దీంతో స్టాక్ ఎక్స్చే�
Stock markets | ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran) దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి రావడంతో దేశీయ మార్కెట్లకు జోష్ పెరిగింది. మంగళవారం నాటి ట్రేడింగ్లో సూచీలు (Stock Market) భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.