ఆసియాలోనే అతిపెద్ద డయాలిసిస్ సేవల సంస్థ నెప్రోప్లస్ బ్రాండ్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నెప్రోకేర్ హెల్త్ సర్వీసెస్..పబ్లిక్ ఇష్యూకి(ఐపీవో)కి సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి
Gold Price | బంగారం అందమైన లోహమే కాదు, అధిక మారకపు విలువ కలిగి ఉంటుంది కూడా. మన దేశంలో మగ, ఆడ తేడా లేకుండా అందరూ బంగారాన్ని ఇష్టపడుతారు. ఎవరైనా నాలుగు రాళ్లు వెనకేసుకోగానే మొదటగా కొనాలనుకునేది బంగారాన్నే. డాబూ దర్�
రూపాయి గింగిరాలు కొడుతున్నది. వరుసగా ఎనిమిదో రోజు దేశీయ కరెన్సీ బక్కచిక్కింది. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో బుధవారం కూడా రూపాయి విలువ 16 పైసలు కోల్పోయింది. దీంత
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల్లు (ఎఫ్పీఐలు), వాటి అనుబంధ సంస్థల ఉద్యోగులమంటూ కొంతమంది మోసపూరిత ట్రేడింగ్ స్కీములను ఆఫర్ చేస్తున్నారంటూ ఇన్వెస్టర్లను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ హెచ్చరించింది.
దేశంలోని స్టాక్ మార్కెట్ విలువ చరిత్రలో తొలిసారిగా 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. భారత కరెన్సీలో ఇది రూ.333.29 లక్షల కోట్లకు సమానం. బుధవారం జరిగిన పెద్ద ర్యాలీతో ఈ ఫీట్ సాధ్యపడింది. 2021 మే 24న బీఎస్ఈలో
షేరు విక్రయదారులకు స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ శుభవార్తను అందించింది. షేరును విక్రయించిన రోజే సెటిల్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు సెబీ చైర్పర్సన్ మాధాబి పూరి బచ్ తెలిపారు. ఇ
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ వరుస నష్టాల బాట పట్టినట్టే కనిపిస్తున్నది. బుధవారం కూడా సూచీలు పడిపోయాయి. దీంతో రెండోరోజూ మార్కెట్లు నిరాశపర్చినైట్టెంది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 283.60 పాయ�
భారత్ కరెన్సీ పతనం అదేపనిగా కొనసాగుతున్నది. డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా నాలుగో రోజూ క్షీణించింది. గురువారం ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో మరో 10 పైసలు నష్టపోయి కొత్త కనిష�
Tanla | హైదరాబాద్ ఆధారిత బహుళజాతి క్లౌడ్ కమ్యూనికేషన్స్ కంపెనీ తాన్లా.. గత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను తొలిసారిగా ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ రిపోర్టును విడుదల చేసింది.
అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్ రికార్డుల ర్యాలీ వరుసగా ఐదో ట్రేడింగ్ రోజున సైతం కొనసాగింది. బుధవారం సరికొత్త రికార్డులు నెలకొన్నాయి. క్రితం రోజు 67,000 పాయింట్లపైన ముగిసే అవకాశాన్ని కోల్ప
గౌతమ్ అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. హిండెన్బర్గ్ నివేదికతో గ్రూపునకు చెందిన అన్ని సంస్థల షేర్లు 8 శాతం వరకు నష్టపోయాయి. ఒక దశలో 10 శాతానికి పైగా షేర్లు నష్టపోయాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డులతో హోరెత్తించాయి. గురువారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 762.1 పాయింట్లు లేదా 1.24 శాతం ఎగబాకి మునుపెన్నడూ లేనివిధంగా 62,272.68 వద్ద స్థిరపడింది.
ముంబై, జనవరి 12: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ లాభాల్లో కదలాడాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ మరోసారి 61,000 స్థాయిని అధిగమించింది. బుధవారం 533.15 పాయింట్లు లేదా 0.88 శ�