ముంబై, నవంబర్ 17: వరుసగా రెండోరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా రంగానికి సంబంధించిన సూచీలు తీవ్ర ఒత్తిడికి గురి కావడంతో మదుపరులు అమ్మకాలకు పోటెత్త
మరో 663 పాయింట్లు జంప్.. 57,552 వద్ద ముగింపు ముంబై: వరుసగా రెండో రోజు బుల్స్ కదంతొక్కడంతో బీఎస్ఈ సెన్సెక్స్ అవలీలగా 57,000 పాయింట్ల శిఖరంపై పాగా వేసింది. క్రితం ట్రేడింగ్ సెషన్లో 700 పాయింట్లకుపైగా పెరిగిన సెన్
మరో 546 పాయింట్లు అప్ న్యూఢిల్లీ, ఆగస్టు 4: భారత్ స్టాక్ మార్కెట్ బుధవారం మరో రికార్డుస్థాయిని అందుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారిగా 54,000 పాయింట్ల మార్క్ను చేరింది. ప్రోత్సాహకర కార్పొరేట్ ఫలితాలు, �
ముంబై, జూలై 7: కొద్ది వారాలుగా వరుస రికార్డులు నెలకొల్పుతున్న బీఎస్ఈ సెన్సెక్స్.. మరో కొత్త ఫీట్ సాధించింది. తొలిసారిగా 53,000 పాయింట్లపైన ముగిసింది. ఇటీవల ఈ సూచీ 53,000 పాయింట్ల స్థాయిని రెండు దఫాలు అధిగమించిన�