Brutal murder | జోగులాంబ గద్వాల(Jogulamba Gadwala) జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు(Brutal murder) గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
భూ తగాదాల నేపథ్యం లో దాయాదుల చేతిలో గు వ్వలి సంజీవ్ (28) దారుణ హ త్యకు గురైన ఘటనకు సంబంధించి ఐ దుగురిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. ఈమేరకు ఆయన ఊట్కూర్ పోలీస్ స్టేషన్లో విలేక�
కుటుంబ తగాదాలతో ఒకరు దారుణహత్యకు గురయ్యారు. ఆస్తి కోసం సొంత కుటుంబీకులే హత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సాతెల్లి గ్రామంలో చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం.. సాతెల్లికి చ
నగరంలో వేర్వేరు చోట్ల జరిగిన ఘటనలు.. కలవరపాటుకు గురిచేశాయి. ఒకే రోజు మూడు హత్యలు జరగడంతో నగరవాసులు భయాందోళనలకు గురయ్యారు. ఆసిఫ్నగర్, బాలాపూర్లో యువకులు, చందానగర్లో వివాహితను హతమార్చారు.
Brutal murder | చందానగర్(Chandanagar) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత( Married woman) దారుణ హత్యకు(Brutal murder) గురైంది. నల్లగండ్ల లక్ష్మీ విహార్ లో నివాసం ఉంటున్న విజయ లక్ష్మి(32) అనే మహిళను నిందితుడు కత్తితో గోంతు కోసి హత్యకు పాల్పడ్డాడు.
Nurse Madhavi | రేడ్మెట్ పోలీస్ స్టేషన్(Naredmet police station) పరిధిలోని బలరాం నగర్లో దారుణం చోటు చేసుకుంది. నర్సు మాధవిని(Nurse Madhavi) (34) గుర్తు తెలియని దుండగలు హతమార్చారు(Brutal murder).
Brutal murder | బాచుపల్లిలో(Bachupally) దారుణ చోటు చేసుకుంది. భార్యను భర్త కత్తితో చంపిన(Brutal murder) సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది.
Son killed his mother | అనంతపురం(Ananthapuram) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీకి(YCP) ఓటు వేసిందన్న కోపంతో ఓ ప్రబుద్ధుడు కన్న తల్లిని హత్యSon killed his mother) చేశాడు.