పాత గొడవలను మనసులో పెట్టుకొని ఓ వ్యక్తి సొంత అన్నను అతిదారుణంగా హత్య వేశాడు. . జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్కు చెందిన పల్ల పు నర్సయ్య- గంగు దంపతులకు ఏడుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
Jagityala | జగిత్యాల(Jagityala) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి(Property) కోసం సొంత అన్ననే తమ్ముడు(Younger brother) దారుణంగా(Brutal murder) హతమార్చాడు. ఈ విషాదకర సంఘటన మల్లాపూర్ మండలం ఒబులాపూర్లో చోటు చేసుకుంది.
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో(Rangareddy Dist) దారుణం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులను (Elderly couple) గుర్తు తెలియని దుండగులు హత్య(Brutal murder) చేశారు.
Brutal murder | గుర్తు తెలియని వ్యక్తుల చేతితో ఓ వ్యక్తి దారుణ హత్యకు(Brutal murder) గురైన సంఘటన చందానగర్(Chandanagar) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
బాల్కొండ ఖిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలుడ్ని దారుణంగా హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఏసీపీ బస్వారెడ్డి శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. బాల్కొండ మండలం చిట్టాపూర్కు చెందిన కచ్చు మల్లే
Son killed her mother | నల్లగొండ జిల్లాలో(Nalgonda) దారుణం చోటు చేసుకుంది. నవ మాసాలు పెంచి పెద్ద చేసిన కన్నతల్లిని కర్కశంగా హత్య(Son killed her mother )చేశాడు తనయుడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన నల్లగొండ జిల్లా నిడమన�
Junior artist murder | అనుమానం పెనుభూతమైంది. అనుమాతనంతో కట్టుకున్న భార్యను కడతేర్చాడో దుర్మార్గుడు. జూనియర్ ఆర్టిస్టుగా(Former junior artist) పనిచేసిన మహిళను ఆమె భర్త గొంతు నులిమి హత్య చేశాడు (Brutal murder). రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్
ఒంటరితనం, పక్కవారి నుంచి పలుకరింపులు లేకపోవడంతో మనస్తాపంతో తల్లీకూతురు ఆత్మహత్య చేసుకు న్న విషాదకర ఘట న మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లిలో బుధవారం వెలుగుచూసింది. స్థానికులు, చేగుంట పోలీసుల కథనం ప�
Brutal murder | పింఛన్ డబ్బుల(Pension money) కోసం కన్నతల్లినే కొడుకు కడతేర్చిన సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట(Nizampet) మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Peddapalli | పెద్దపల్లి జిల్లాలో(Peddapally) దారుణం చోటు చేసుకుంది. అప్పు తిరిగి ఇస్తానని ఇంటికి పిలిచి ఓ మహిళను దుండగులు హత్య చేశారు(Brutal murder). వివరాల్లోకి వెళ్తే..ముత్తారం మండల కేంద్రానికి చెందిన పెరుక రాజేశ్వరి(60) ఈ నెల 5 న�
Murder | షేక్ ఉస్మాన్(20) హత్య కేసులో(Brutal murder) మరో కోణం వెలుగు చూసింది. ఉస్మాన్ని హత్య చేస్తాం అని కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని పోలీసులకు కుటుంబసభ్యులు ముందే ఫిర్యాదు చేశారు. అయినప్పటికి పోలీసులు పట్టించుక