Junior artist murder | అనుమానం పెనుభూతమైంది. అనుమాతనంతో కట్టుకున్న భార్యను కడతేర్చాడో దుర్మార్గుడు. జూనియర్ ఆర్టిస్టుగా(Former junior artist) పనిచేసిన మహిళను ఆమె భర్త గొంతు నులిమి హత్య చేశాడు (Brutal murder). రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్
ఒంటరితనం, పక్కవారి నుంచి పలుకరింపులు లేకపోవడంతో మనస్తాపంతో తల్లీకూతురు ఆత్మహత్య చేసుకు న్న విషాదకర ఘట న మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లిలో బుధవారం వెలుగుచూసింది. స్థానికులు, చేగుంట పోలీసుల కథనం ప�
Brutal murder | పింఛన్ డబ్బుల(Pension money) కోసం కన్నతల్లినే కొడుకు కడతేర్చిన సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట(Nizampet) మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Peddapalli | పెద్దపల్లి జిల్లాలో(Peddapally) దారుణం చోటు చేసుకుంది. అప్పు తిరిగి ఇస్తానని ఇంటికి పిలిచి ఓ మహిళను దుండగులు హత్య చేశారు(Brutal murder). వివరాల్లోకి వెళ్తే..ముత్తారం మండల కేంద్రానికి చెందిన పెరుక రాజేశ్వరి(60) ఈ నెల 5 న�
Murder | షేక్ ఉస్మాన్(20) హత్య కేసులో(Brutal murder) మరో కోణం వెలుగు చూసింది. ఉస్మాన్ని హత్య చేస్తాం అని కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని పోలీసులకు కుటుంబసభ్యులు ముందే ఫిర్యాదు చేశారు. అయినప్పటికి పోలీసులు పట్టించుక
Brutal murder | హైదరాబాద్లో(Hyderabad)శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. ఓ వైపు పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టిస్తుంటే మరో వైపు రాత్రయితే రౌడీ మూకలు రెచ్చిపోతున్నారు. భౌతిక దాడులు చేస్తూ హత్యలకు పాల్పడుతున్నా
ఓ రౌడీషీటర్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగుచూసింది. వారం రోజుల వ్యవధిలో ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు హత్యలు జర�
Brutal murder | అడ్డగుట్టలో(Addagutta) దారుణం చోటు చేసుకుంది. జీవితాంతం కలిసి ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి వివాహమాడిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు.
ఇంట్లో గొడవలతో తండ్రిని చితకబాదుతున్న ఓ వ్యక్తి.. ఎదురుగా కనిపించిన ఓ మహిళపై దాడికి పాల్పడ్డాడు. పాత కక్షలను మనస్సులో పెట్టుకుని ఆమెను దారుణంగా హతమార్చాడు. కామారెడ్డి జిల్లా తిమ్మక్పల్లి గ్రామంలో సోమవ�
Brutal murder | జోగులాంబ గద్వాల(Jogulamba Gadwala) జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు(Brutal murder) గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
భూ తగాదాల నేపథ్యం లో దాయాదుల చేతిలో గు వ్వలి సంజీవ్ (28) దారుణ హ త్యకు గురైన ఘటనకు సంబంధించి ఐ దుగురిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. ఈమేరకు ఆయన ఊట్కూర్ పోలీస్ స్టేషన్లో విలేక�
కుటుంబ తగాదాలతో ఒకరు దారుణహత్యకు గురయ్యారు. ఆస్తి కోసం సొంత కుటుంబీకులే హత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సాతెల్లి గ్రామంలో చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం.. సాతెల్లికి చ
నగరంలో వేర్వేరు చోట్ల జరిగిన ఘటనలు.. కలవరపాటుకు గురిచేశాయి. ఒకే రోజు మూడు హత్యలు జరగడంతో నగరవాసులు భయాందోళనలకు గురయ్యారు. ఆసిఫ్నగర్, బాలాపూర్లో యువకులు, చందానగర్లో వివాహితను హతమార్చారు.
Brutal murder | చందానగర్(Chandanagar) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత( Married woman) దారుణ హత్యకు(Brutal murder) గురైంది. నల్లగండ్ల లక్ష్మీ విహార్ లో నివాసం ఉంటున్న విజయ లక్ష్మి(32) అనే మహిళను నిందితుడు కత్తితో గోంతు కోసి హత్యకు పాల్పడ్డాడు.