సెలవులకు ఇంటికి వెళ్లి వస్తున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు అతడిని వెంబడిస్తూ వచ్చి గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన మానుకోట శివారు అయోధ్య గ్రామ పంచాయతీ పరిధి భజన తండా వద్ద సోమవ�
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో బీఆర్ఎస్ కార్యకర్త హరిసింగ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కల్హేర్ మండలం కొత్తచెరువు తండాకు చెందిన హరిసింగ్(50) తండాలో సొంత ఇల్లు క�
వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు కారు డిక్కీలో మహిళ మృతదేహం లభ్యం కావడంతో కంగుతిన్నారు. నిజామాబాద్ రూరల్ ఠాణా పరిధిలోని బైపాస్ రోడ్లో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.
రెండు లైంగికదాడి యత్నాలు.. ఓ న్యాయవాది సహా మరో గుర్తు తెలియని యువకుడి హత్యతో హైదరాబాద్ నగరం సోమవారం అట్టుడికింది. ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా ఉన్న యువతిపై లైంగికదాడి ప్రయత్నం జరుగగా, తప్పించుకొనే క్రమంలో
Meerut murder | వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన ప్రియుడితో కలిసి మర్చంట్ నేవీ అధికారి అయిన తన భర్తను అతి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. భర్తకు భోజనంలో నిద్రమాత్రలు కలిపి, అతడు మత్తులోకి జారుక�
భూపాలపల్లిలో వివాదాస్పదంగా మారిన ఓ స్థలం విషయంలో మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. గతంలో పలువురు అధికారులను ఏసీబీకి పట్టించిన ఈయనపై పలువురు కక్ష పెంచుకోగా, తాజాగా స్థానిక పోలీ�
మేడ్చల్ పట్ట పగలే నడి రోడ్డుపై దారుణం జరిగింది. సొంత అన్నను తమ్ముడు, తన చిన్నాన్న కొడుకుతో కలిసి వెంటాడి వేటాడి బసిపో ఎదుట జాతీయ రహదారిపై కత్తులతో దాడి చేసి చంపారు. ప్రాణం పోయే వరకు కసి తీరా చంపారు.
ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ దారుణ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పీర్జాదిగూడలోని ఓ బాయ్స్ హాస్టల్లో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ మల్లికార్జున్నగర్లో సంవత్
ఓ యువకుడిని కత్తులు, బ్లేడ్లతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఓల్డ్ బోయిన్పల్లి ఆలీ కాంప్లెక�
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో మే 23న అర్ధరాత్రి దారుణ హత్యకు గురైన బీఆర్ఎస్ నేత, రైతు శ్రీధర్రెడ్డి హత్యకేసులో హంతకులను గుర్తించలేదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. పెద్ద�
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన ఇద్దరు మహిళలు ఏకంగా ఇంటి యజమానులైన వృద్ధ దంపతులను అతి దారుణంగా హత్య చేశారు. కలకలం సృష్టించిన ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో బుధవారం వెలుగుచూసింది.