ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన ఇద్దరు మహిళలు ఏకంగా ఇంటి యజమానులైన వృద్ధ దంపతులను అతి దారుణంగా హత్య చేశారు. కలకలం సృష్టించిన ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో బుధవారం వెలుగుచూసింది.
జగిత్యాలలో ఈ నెల 22న స్థానిక కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురికావడం రాష్ట్రంలో రాజకీయ కలకలాన్ని సృష్టించింది. గంగారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ టి.జీవన్ర�
పాత గొడవలను మనసులో పెట్టుకొని ఓ వ్యక్తి సొంత అన్నను అతిదారుణంగా హత్య వేశాడు. . జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్కు చెందిన పల్ల పు నర్సయ్య- గంగు దంపతులకు ఏడుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
Jagityala | జగిత్యాల(Jagityala) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి(Property) కోసం సొంత అన్ననే తమ్ముడు(Younger brother) దారుణంగా(Brutal murder) హతమార్చాడు. ఈ విషాదకర సంఘటన మల్లాపూర్ మండలం ఒబులాపూర్లో చోటు చేసుకుంది.
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో(Rangareddy Dist) దారుణం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులను (Elderly couple) గుర్తు తెలియని దుండగులు హత్య(Brutal murder) చేశారు.
Brutal murder | గుర్తు తెలియని వ్యక్తుల చేతితో ఓ వ్యక్తి దారుణ హత్యకు(Brutal murder) గురైన సంఘటన చందానగర్(Chandanagar) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
బాల్కొండ ఖిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలుడ్ని దారుణంగా హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఏసీపీ బస్వారెడ్డి శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. బాల్కొండ మండలం చిట్టాపూర్కు చెందిన కచ్చు మల్లే
Son killed her mother | నల్లగొండ జిల్లాలో(Nalgonda) దారుణం చోటు చేసుకుంది. నవ మాసాలు పెంచి పెద్ద చేసిన కన్నతల్లిని కర్కశంగా హత్య(Son killed her mother )చేశాడు తనయుడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన నల్లగొండ జిల్లా నిడమన�