ఆర్మూర్ పట్టణంలో మిట్టమధ్యాహ్నం వివాహిత దారుణ హత్య కలకలం రేపింది. సంతోష్నగర్ కాలనీలో శనివారం మధ్యాహ్నం ఆర్.లాస్య(22)ను గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు.
భిక్షాటన చేసుకుంటూ.. జీవనాన్ని కొనసాగిస్తున్న ఓ మహిళ రాచకొండ పోలీసు కమిషనరేట్ క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో దారుణ హత్యకు గురైంది. ఆమెతో పాటు భిక్షాటన చేసుకునే వ్యక్తే హత్య చేసి ఉంటాడని పోలీసులు
ఏపీలోని అనంతపురంలో ఇంజినీరింగ్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ దారుణహత్యకు గురయ్యారు. నగరంలోని జేఎన్టీయూ ప్రవేశద్వారానికి ఎదురుగా ఉండే కాలనీలో నివాసముండే మూర్తిరావు ఖోకలే గతంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన�
ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు ఓ కమాండర్ స్థాయి అధికారిని దారుణంగా హతమార్చారు. తెలిసిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్ (సీఏఎఫ్) 4వ బెటాలియన్ కమాండర్ తిజౌరామ్ భూర్య ఆదివారం బీజా
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. న్యాల్కల్ రోడ్డులో ఉన్న స్మార్ట్ సిటీ వెంచర్లో వాకింగ్కు వెళ్లిన పలువురు ఆదివారం ఉదయం మృతదేహాన్న�
Murder | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకీ జిల్లాలో మరో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య తల నరికి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తెగ నరికిన భార్య తల ఒక చేతిలో, కత్తి మరో చేతిలో పట్టుకుని రోడ్డుపైకి వచ్చా�
Brutal murder | సొంత అన్నను గోంతు కోసి( stabbed) తమ్ముడు హత్య చేసిన విషాదకర సంఘటన మైలార్దేవ్పల్లి(Mailardevpally) పోలీస్ష్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.