నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. న్యాల్కల్ రోడ్డులో ఉన్న స్మార్ట్ సిటీ వెంచర్లో వాకింగ్కు వెళ్లిన పలువురు ఆదివారం ఉదయం మృతదేహాన్న�
Murder | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకీ జిల్లాలో మరో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య తల నరికి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తెగ నరికిన భార్య తల ఒక చేతిలో, కత్తి మరో చేతిలో పట్టుకుని రోడ్డుపైకి వచ్చా�
Brutal murder | సొంత అన్నను గోంతు కోసి( stabbed) తమ్ముడు హత్య చేసిన విషాదకర సంఘటన మైలార్దేవ్పల్లి(Mailardevpally) పోలీస్ష్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కొట్టి, కుర్చీలో బంధించి.. ఇంట్లో నుంచి డబ్బు, నగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన స్నేహలత (61) దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన దోమలగూడ పోల
అమెరికాలో వివేక్ సైనీ (25) అనే భారత విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. జార్జియా రాష్ట్రంలోని లిథోనియాలో డ్రగ్స్కు అలవాటు పడిన జూలియన్ ఫాల్క్నర్ అనే ఓ నిరాశ్రయుడు సుత్తితో సైనీ తలపై దాదాపు 50 సార్లు కొట
Brutal Murder | కుల్సుంపురా పోలీస్ స్టేషన్(Kulsumpura police station ) పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు(Murder) గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..గోపి హోటల్ సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో గోపి అనే వ్యక్త
Brutal murder | మెదక్(Medak) జిల్లాలో దారుణం(Brutal murder) చోటు చేసుకుంది. తమ్ముడిని అన్న హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ విచారకర సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక�
Brutal murder | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకును మందలించినందుకు తండ్రినే హతమార్చిన విషాద సంఘటన వాజేడు మండలం పేరూరు గ్రామపంచాయతీలోని చిన్నగొల్లగూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.ప�
Brutal murder | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిని కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ విషాదకర సంఘటన చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో చోటుచేసుకుంది.
Brutal murder | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగలు ఓ మహిళను కాళ్లు నరికి కిరాతకంగా హతమర్చారు. ఈ విషాదకర సంఘటన ములుగు పోలీస్స్టేషన్ పరిధిలోని బండ మైలారం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీ�
రోజుమాదిరిగా తన ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళ్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని గుర్తుతెలియని వ్యక్తులు కారు, బైక్తో వెంబడించి వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన బుధవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండ�