Brutal murder | మెదక్(Medak) జిల్లాలో దారుణం(Brutal murder) చోటు చేసుకుంది. తమ్ముడిని అన్న హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ విచారకర సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక�
Brutal murder | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకును మందలించినందుకు తండ్రినే హతమార్చిన విషాద సంఘటన వాజేడు మండలం పేరూరు గ్రామపంచాయతీలోని చిన్నగొల్లగూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.ప�
Brutal murder | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిని కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ విషాదకర సంఘటన చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో చోటుచేసుకుంది.
Brutal murder | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగలు ఓ మహిళను కాళ్లు నరికి కిరాతకంగా హతమర్చారు. ఈ విషాదకర సంఘటన ములుగు పోలీస్స్టేషన్ పరిధిలోని బండ మైలారం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీ�
రోజుమాదిరిగా తన ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళ్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని గుర్తుతెలియని వ్యక్తులు కారు, బైక్తో వెంబడించి వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన బుధవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండ�
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా నరికి చంపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని రాయికోడ్ మండలం నల్లంపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం �
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులను దుండగులు దారుణంగా హతమర్చారు. వివరాల్లోకి వెళ్తే..బీర్కూరు మండలం రైతునగర్ గ్రామంలో వృద్ధ దంపతుల జంట హత్యలు కలకలం రేపాయి. నారాయణ (70) అయన భార్య సుశీల (65)ను గుర
Woman Beaten To Death | పొలంలో పని చేస్తున్న మహిళను కొందరు వ్యక్తులు కొట్టి దారుణంగా హత్య చేశారు (Woman Beaten To Death) . ఆమె కనుగుడ్లు పెకిలించారు. నాలుక కోశారు. ప్రైవేట్ భాగాలను ఛిద్రం చేశారు. బీహార్లోని ఖగారియా జిల్లాలో ఈ దారుణ �
Brutal murder | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ దివ్యాంగుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామడుగు మండలం తిరుమలపూర్ అనుబంధం కారుపాకులపల్లిలో ది�
Brutal murder | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాలతో అన్నను తమ్ముడు దారుణంగా హత్య చేశాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
కరీంనగర్లోని భగత్నగర్ క్రిస్టల్ ప్లాజా అపార్టుమెంట్లో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. శుక్రవారం ఉదయం ఆమె బంధువులు వచ్చి తాళం పగులగొట్టి చూసే సరికి మృతి కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందిం�
నిజామాబాద్ నగరంలో రెండు గ్యాంగుల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలో సంధి కుదిర్చేందుకు వెళ్లిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అఫ్జల్ అనే యువకుడ
పెయింటింగ్ పనులు చేసే ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండిగల్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, గాగిళ్లాపూర్లో దాసరి శంకరమ్మ ఇద్దరు కొడుకులతో నివాసం ఉంటున్నది. ఆమె భర�