గుంటూరు : తెనాలి(Tenali)లో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహిత(Married woman)ను దుండగులు గొంతుకోసి దారుణంగా హతమార్చారు(Brutal murder). ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది వివరాల్లోకి వెళ్తే.. తెనాలి గంగానమ్మపేటకు చెందిన రామిశెట్టి అలేఖ్య(35)ను దుండగులు గొంతు కోసి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తన భార్యను అన్నెం శ్రీనివాస్ వేధించినట్లు అలేఖ్య భర్త రమేశ్ వెల్లడించారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.