నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రతీక్రెడ్డి జూనియర్ కళాశాల సమీపంలోని అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద బుధవారం అర్ధరాత్రి యువకుడు హత్యకు గురయ్యాడు. క్యాంటీన్ వద్ద రక్తపు మడుగులో విగత జీవిగా ఉన్న యువకుడిని గ�
పద్మశాలి కులసంఘం ఎన్నికలపై వాట్సాప్లో వచ్చిన మెసేజ్ ఒక వ్యక్తి దారుణహత్యకు దారితీసింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన మానుపురి కృపాకర్ (48) చెప్పుల వ్యాపారంచేసేవారు.
ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకున్నది. పాతకక్షల నేపథ్యంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్నగర్లోని మొహమ్మద్ ఖబులా అలియా�
డబ్బుల కోసం కన్నతల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. ఈ ఘటన బోధన్ మండలం పెంటకుర్దూ గ్రామంలో చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గైక్వాడ్ చంద్రకళ(59)కు కొన్నేండ్�
జిల్లా కేంద్రంలోని రాజావీధికి కాలనీకి చెందిన తేజేశ్వర్(32) జిల్లాలో ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించి మే 18వ తేదీన పెండ్ల
రెండేళ్ల కిత్రం వినాయక నిమజ్జనం సందర్భంగా కొందరు యువకులతో కూడిన రెండు గ్యాంగ్ల మధ్య మొదలైన చిన్నపాటి ఘర్షణలు ప్రస్తుతం తారాస్థాయికి చేరి.. తాజాగా ఓ నిండు ప్రాణాన్ని తీసేంత వరకూ వచ్చాయి.
Brutal murder | మేడ్చల్ పోలీస్స్టేషన్(Medchal) పరిధిలో ఐదు రోజులు గడవక ముందే మరో దారుణ హత్య జరిగింది. తన మంచిని కోరిన వ్యక్తిని నడిరోడ్డులో అందరూ చూస్తుండగా మరో వ్యక్తి బంధుత్వాన్ని కూడా మరిచి కత్తితో పొడిచి(Brutal murder) చం�