బాబాయి కుమార్తె (చెల్లెలి)తో అసభ్యంగా ప్రవర్తించడాన్ని, తన తండ్రితో గొడవకు దిగడాన్ని ప్రశ్నించిన ఓ యువకుడిపై కక్ష పెంచుకున్న నలుగురు వ్యక్తులు అతన్ని అడ్డగించి కత్తితో విచక్షణారహితంగా పొడి చి హత్య చేస�
ఏడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. భర్త కండ్లముందే కొందరు గుర్తు తెలియని దుండగులు అతడి భార్యను బలవంతంగా లాకెళ్లి గొంతు కోసి కిరాతకంగా హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బొల్
ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి పూడ్చి పెట్టిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో కలకలం రేపింది. కనిపించకుండా పోయిన వ్యక్తి గురించి మిస్సింగ్ కేసు నమోదు కాగా, ఆ వ్యక్తి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున
బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బుర్హాన్ చెరువు సమీపంలో ఓ యువకుడు రక్తపు మడుగు�
చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి దారుణ హత్య జరిగింది. యవన్ అలియాస్ అఖిల్ (20) అనే యువకుడిని నలుగురు వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు.
తనకు విడాకులిచ్చి, పాస్పోర్టును సస్పెండ్ చేయించి, రెండవ వివాహం చేసుకున్న మాజీ భార్యపై కక్షకట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వ�
మండలంలోని మాచర్ల-చింతలకుంట రహదారిలో ముసల్మాన్ ఫారెస్ట్ ప్రాంతంలో బలిగేరకు చెందిన యువకుడు తిమ్మప్ప అలియాస్ ఖయ్యూం దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్సై కేటీ మల్లేశ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైనట్టు ఎస్సై సందీప్ తెలిపారు.