బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బుర్హాన్ చెరువు సమీపంలో ఓ యువకుడు రక్తపు మడుగు�
చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి దారుణ హత్య జరిగింది. యవన్ అలియాస్ అఖిల్ (20) అనే యువకుడిని నలుగురు వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు.
తనకు విడాకులిచ్చి, పాస్పోర్టును సస్పెండ్ చేయించి, రెండవ వివాహం చేసుకున్న మాజీ భార్యపై కక్షకట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వ�
మండలంలోని మాచర్ల-చింతలకుంట రహదారిలో ముసల్మాన్ ఫారెస్ట్ ప్రాంతంలో బలిగేరకు చెందిన యువకుడు తిమ్మప్ప అలియాస్ ఖయ్యూం దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్సై కేటీ మల్లేశ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైనట్టు ఎస్సై సందీప్ తెలిపారు.
ఒంటరి మహిళ దారుణహత్యకు గురైన దారుణ ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మెదక్ జిల్లా, కౌడిపల్లి మండలం, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్�
చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన సీపీఎం నాయకుడు, రైతు సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సామినేని రామారావు (70)ను గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అతడి భార్య, స్థానికుల కథనం ప్రకార�