తనకు విడాకులిచ్చి, పాస్పోర్టును సస్పెండ్ చేయించి, రెండవ వివాహం చేసుకున్న మాజీ భార్యపై కక్షకట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వ�
మండలంలోని మాచర్ల-చింతలకుంట రహదారిలో ముసల్మాన్ ఫారెస్ట్ ప్రాంతంలో బలిగేరకు చెందిన యువకుడు తిమ్మప్ప అలియాస్ ఖయ్యూం దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్సై కేటీ మల్లేశ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైనట్టు ఎస్సై సందీప్ తెలిపారు.
ఒంటరి మహిళ దారుణహత్యకు గురైన దారుణ ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మెదక్ జిల్లా, కౌడిపల్లి మండలం, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్�
చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన సీపీఎం నాయకుడు, రైతు సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సామినేని రామారావు (70)ను గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అతడి భార్య, స్థానికుల కథనం ప్రకార�
ఇద్దరి స్నేహితుల మధ్య డబ్బుల కోసం తలెత్తిన గొడవలో ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. కూకట్పల్లి సీఐ వెంకట సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా ఎర్ర మండలం జోగిపాడుకు చెందిన లుకాలపు దామోదర్(46) మ
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రతీక్రెడ్డి జూనియర్ కళాశాల సమీపంలోని అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద బుధవారం అర్ధరాత్రి యువకుడు హత్యకు గురయ్యాడు. క్యాంటీన్ వద్ద రక్తపు మడుగులో విగత జీవిగా ఉన్న యువకుడిని గ�
పద్మశాలి కులసంఘం ఎన్నికలపై వాట్సాప్లో వచ్చిన మెసేజ్ ఒక వ్యక్తి దారుణహత్యకు దారితీసింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన మానుపురి కృపాకర్ (48) చెప్పుల వ్యాపారంచేసేవారు.
ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకున్నది. పాతకక్షల నేపథ్యంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్నగర్లోని మొహమ్మద్ ఖబులా అలియా�