తెలంగాణ గొంతు ప్రపంచానికి వినిపించేలా మరణం చివరి అంచుల వరకు వెళ్లి పోరాడి, ఆనాటి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్.
కంటి చూపును కాపాడుకుందామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని కోనాయిమాకుల రైతు వేదికలో శుక్రవారం రెండో విడుత ‘కంటి వెలుగు’ ప్రోగ్రాంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం కొవిడ్ వచ్చినప్పటి నుంచి అమలు చేస్తున్న ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని నిర్ణయించింది.
గతంలో కలెక్టరేట్ భవనాల్లో అరకొర వసతులు ఉండేవి. టాయిలెట్స్ కూడా సరిగా ఉండేవి కావు. వినతులు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు కూర్చునేందుకు సరిపడా కుర్చీలు కూడా ఉండేవి కావు.
మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మే ళనానికి పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, జడ్పీటీసి నాగిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపించిన బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదుగుతుందని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు.
బీఆర్ఎస్ను రాష్ట్రంలో మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే పారదర్శక పాలన అందుతుందని బీఆర్ఎస్ రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం మండలం,
CM KCR | సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రమైన మానుకోటలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పూజల్లో
స్టేషన్రోడ్డులోని రాధాకృష్ణ గార్డెన్లో బుధవారం ఎన్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యారణ్య ఆర్ష ధర్మ రక్షణ సంస్థ నిర్వహణలో సద్గురు త్యాగరాజస్వామి 176వ ఆరాధన మహోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్�