శ్రీరాముని పాలనలో కరువు ఊసే ఉండేది కాదట.. వర్షాలు సరైన సమయంలో పడేవట.. పంటలు బాగా పండి రాజ్యం సస్య శ్యామలంగా ఉండేదట.. ‘అట.. అట’ అని ఎందుకు అంటున్నానంటే మన కండ్లతో చూడలేదు కదా.
బీఆర్ఎస్లో చేరిన కార్యకర్తలు క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచించారు.
ప్రజా సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ఎళ్లవేళలా అందుబాటులో ఉంటానని, మీ సేవకుడిలా పనిచేస్తానని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు స్పష్టం చేశారు.
తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పరిధిలోని ఆర్టిజన్ కాలనీ ప్రాథమిక పాఠశాల సరికొత్తగా మారింది. సకల వసతులు, ఆధునిక సౌకర్యాలతో కార్పొరేట్ స్కూల్ను తలపిస్తున్నది.
నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు త్వరలో లబ్ధిదారులకు అందనున్నాయి. ఆ దిశగా చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పట్టణాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూరైంది.
దేశ రాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కార్యాలయం పనులను నిర్ణీత సమయం లోపు పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఏజెన్సీ ప్రతినిధులను ఆద
సీఎం కేసీఆర్ పాలనాదక్షతతో ఎనిమిదేండ్ల కాలంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది సుభిక్షంగా విరాజిల్లుతున్నదని, తెలంగాణ మాడల్ పాలన తమకూ కావాలని యావత్ దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరు�
స్వరాష్ట్ర పాలనతోడి గడిచిన 9 ఏండ్లలో పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడు తూ అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
నరేంద్రమోదీ నేతృత్వం లో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టబోతున్నామని బీజేపీ చెప్పుకొంటున్నది. దీనికి మోదీ రూ పంలో దేశానికి సమర్థనాయక త్వం లభించటమే కారణంగా చెప్తున్నది.
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటారు మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్. తాజాగా ఓ బాలికకు కృత్రిమ కాలు సమకూరుస్తానని ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు.
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావంతో కాం గ్రెస్, బీజేపీ తప్ప దేశానికి మరో దిక్కులేదనే అపోహ పటాపంచలు కాబోతున్నది. గతం, వర్తమానం, భవిష్యత్తుపై ఆలోచనలు చేసే బీఆర్ఎస్ భారతదేశానికి ఒక దిక్సూచిగా నిల�
Thota Chandrasekhar | దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. రైతాంగ సమస్యలు అలాగే ఉన్నాయని.. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో �
తెలంగాణలోని వనరులను మళ్లీ దోచుకునేందుకు విపక్ష నేతలు కుట్రలు పన్నుతున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గత 70 ఏండ్లలో కాంగ్రెస్, ఇతర పార్టీలు తెలంగాణను గుడ్డిదీపం చేశాయని దుయ్యబట్టా
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రహమత్ బేగ్ను ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఎంఐఎం అభ్యర్థన మేరకు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికి మద్ద�