ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడానికి బొంత పురుగునైనా ముద్దాడుతా..’ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పలుమార్లు చెప్పిన ఈ మాట.. ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతున్నది.
బీజేపీ హయాంలో దేశం అన్ని రంగాల్లో అధోగతి పాలయ్యింది. ఓ వైపు అప్పులు, నిరుద్యోగం దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. అన్నింటా ధరలు పెరిగి సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా పోయింది.
బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యతను దేశవ్యాప్తంగా గుర్తిస్తున్నారు. కాబట్టే, మనతో కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ర్టాలు కలసివస్తున్నాయి. మున్ముందు చాలా రాష్ర్టాలు కలసివచ్చే సంకేతాలు స�
బుధవారం (ఈ నెల 18) ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరుగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం వైరా హైవేలో రాకపోకలు సాగించే సాధారణ వాహనాలను ఉదయం 6 గంట�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా, రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా బుధవారం ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ శ్రేణులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబె
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి.. మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడి.. యావత్ దేశ ప్రజలకు తెలంగాణ తరహా పాలన అందించాలనే ధ్యేయంతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా అవతరిం�
ఖమ్మం గులాబీ పండుగకు సిద్ధమైంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత మొట్టమొదటగా ఖమ్మంలో జరిగే సభకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో ‘ఔరా..’ నేలా ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. యావ
ఆ ఐదు గ్రామాల ప్రయత్నం ఫలించింది. సాగు నీటి సంకల్పం సిద్ధించింది. తలాపునే సాగు నీరు పారుతున్నా చుక్కనీటిని వాడుకోని దుస్థితిలో మగ్గిన ఆ రైతుల చిరకాల స్వప్నం మంత్రి ఈశ్వర్ చొరవతో నెరవేరింది.
గత తొమ్మిదేండ్లుగా రెండు తెలుగు రాష్ర్టాల, బీజేపీ పాలిత అన్ని
రాష్ర్టాల ప్రోగ్రెస్ కార్డ్ పబ్లిక్ డొమైన్లో ఉన్నది. నిర్మోహంగా,
నిష్కామంగా ఆలోచిస్తే తెలుస్తది..