అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్నాయని చెప్పారు
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్(CM KCR).. హుజూరాబాద్ ఇన్చార్జిగా (Incharge)
Sirpur Paper Mills | సిర్పూర్ పేపర్ మిల్ 1938లో బిర్లా (పోదారిస్) యాజమాన్యంలో స్థాపించబడి, 1943లో ఉత్పత్తి ప్రారంభించింది. 1950లో ఎస్పీఎం బిర్లా గ్రూప్ ఆధీనంలోనికి వెళ్లింది. అప్పటి నుంచి పేపర్ ఉత్పత్తి నిరాటంకంగా కొన�
పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని, సర్కారు దవాఖానలను బలోపేతం చేసి, డాక్టర్లు, వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతున్నదని రాష్ట్ర వైద్యా�
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, ఇందుకు అనుగుణంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు కలిసి కట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సుస్థిర పాలన అందిస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మే
గొర్రెల పంపిణీ లబ్ధిదారుల వాటా చెల్లింపు విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పు లు చేసింది. ఇప్పటివరకు కొనసాగుతున్న డీడీల విధానానికి స్వస్తి పలికి, లబ్ధిదారులు తమ వాటాను నేరుగా కలెక్టర్ అకౌంట్లోకి ట్రాన్
Telangana Secretariat | వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి నూతన సచివాలయం నుంచే పరిపాలన సాగనున్నది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సచివాలయం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ప్రస్తుతం ఆయా శాఖలకు కేటాయించిన గదుల్లో ఫర్నిచర్, క
మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ముచ్చటగా మూడోసభ నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీలోకి మైనార్టీ నాయకులు క్యూ కట్టారు. ఔరంగాబాద్ ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు ముదస్సిర్ అన్సారీ నేతృత్వంలో పార్టీలో భారీగా చేరార�
వేసవిలో మంచి నీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట బోర్వెల్, తాగునీటి పైపులైన్ల సమస్యలు సత్వరం పరిష్కరించాలని జలమండలి అధికారులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఆదేశించ�
వచ్చే ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి, విజయాన్ని సాధించుకుని మధిరలో గులాబీ జెండా ఎగురవేద్దానమని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం జా�
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టరుగా అవతారమెత్తిన రోజు నుంచి ఈ రోజు వరకు అతడు చేసిన భూదందాలు, ఆర్థిక నేరాలపై సీబీ సీఐడీ విచారణ చేయాలని సీఎం కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేస్తానని ఎమ్మెల్సీ,
తొమ్మిదేండ్లలో సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మద్నూర్ మండలం పెద్ద తడ్గూర్లో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. అందరూ సంతోషంగా ఉండాలన్�
సీఎం కేసీఆర్ చొరవతో జిల్లా ప్రజల చిరకాల కోరిక త్వరలో నెరవేరనున్నది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చొరవతో ఖమ్మంలోని ప్రభుత్వాసుపత్రికి అనుసంధానంగా ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళ�