గత తొమ్మిదేండ్లుగా రెండు తెలుగు రాష్ర్టాల, బీజేపీ పాలిత అన్ని
రాష్ర్టాల ప్రోగ్రెస్ కార్డ్ పబ్లిక్ డొమైన్లో ఉన్నది. నిర్మోహంగా,
నిష్కామంగా ఆలోచిస్తే తెలుస్తది..
బీఆర్ఎస్ పోరు కేకకు ఖమ్మం గుమ్మం వేదికైంది.. యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా సభా వేదిక ముస్తాబవుతున్నది.. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసభ కావడంతో అందరి దృష్టి ఈ సభపైనే కేంద్రీకృతమైంది.. ఖమ్మం జి
ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో జరుగనున్న బీఆర్ఎస్ ,మొదటి బహిరంగ సభకు సూర్యాపేట జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు,
ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఇతర వీవీఐపీలు బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో పర్యటించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా,
తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ జాతీయాధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఏం చేసినా దేశంలో సంచలనమేనని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షే శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
సర్కిల్ పరిధిలోని ఐదు డివిజన్ల పరిధిలో కంటి వెలుగు పరీక్షల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని. ఉప కమిషనర్ హరి కృష్ణయ్య తెలిపారు. కేంద్రాల వివరాలు వెల్లడించారు.
ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ధ్యేయమని, ముఖ్యమంత్రి కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు.
Errabelli Dayakar rao | రాష్ట్ర ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భోగి శుభాకాంక్షలు తెలిపారు. పాతను వదిలి కొత్తకు భోగి మంటలు స్వాగతం పలుకుతాయన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలోని మంత్రి నివాసంలో భోగి
స్విట్జర్లాండ్లోని దావోస్లో ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమ్మిట్లో పాల్గొనే బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు అక్కడి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలు�
స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్లలోనూ అభివృద్ధికి అమడ దూరంలో ఉన్న భారతదేశ గతిని మార్చాలనే సంకల్పంతోనే తెలంగాణ ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి జాతీయ పార్టీలతో పోరాటాలకు శ్రీకారం చ