Foxconn | యాపిల్ ఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్ తెలంగాణ కేంద్రంగా వైర్లైస్ ఇయర్ఫోన్లతోపాటు ఇతర మొబైల్ ఫోన్ అనుబంధ వస్తువులను తయారు చేయనున్నది. తొలిదశలో కొంగరకలాన్ వద్ద రూ.1,653(200 మిలియన్ డాలర్లు)కోట్లకన
ప్రపంచ దేశాలన్నీ టెక్నాలజీ, అభివృద్ధ్ది అంటూ పరుగులు పెడుతుంటే ప్రధాని మోదీ పాలనలోని భారతదేశంలో మాత్రం ద్వేషం, అశాంతి, మత విద్వేషాలు, అల్లర్లు పెచ్చరిల్లుతున్నాయి. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ప్రజల ఆకాంక్ష�
కొన్నిసార్లు రాజకీయాలు అసలు విషయాలను కొసరుగా మారుస్తాయి. కొసరు విషయాలను అసలుగా మారుస్తాయి. నాలుగు ఆకులు ఎక్కువ చదివిన నాయకులైతే మొత్తానికే ఎసరు పెడతారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ కవిత విషయంలో జరుగుతున�
నిర్మల్ జిల్లాలో ‘మన ఊరు మన బడి’ కింద చేపట్టిన పనులను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్ వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం ‘మన ఊరు మన బడి’, తెలంగాణ ఆయిల్సీడ్ పంట�
హనుమకొండ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి ఈ నెల 23న మంత్రి కేటీఆర్ రానున్నట్లు ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా సాయంత్రం 3 గంటలకు కుడ�
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలు ప్రజల కళ్లల్లో కాంతులు నింపుతున్నాయి. ఇప్పటి వరకు లక్షలాది మందికి నేత్ర పరీక్షలు చేసి అవసరం అయిన వారికి మందులు, కళ్లద్దాలు అందించారు. జిల్లాలో గురు�
మెరుగైన వైద్యమే లక్ష్యంగా ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో 264 పల్లె దవాఖానలను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా జిల్లావ్యాప్తంగా 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 21 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 2 పీపీ యూనిట్లు, 2 సామ�
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. గురువారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలకు ఆత్మబంధువు అయ్యారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి చేపట్టిన ప�
దేశంలోనే అత్యధిక గొర్రెలు గల రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. మొత్తం 1,90,63,058 గొర్రెలతో రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకొన్నది. నిరుడు కూడా గొర్రెల సంఖ్యలో తెలంగాణ నంబర్ వన్గా నిలువగా, ఆ రికార్డును ఈ ఏడాది కూడ
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నిర్వహిస్తున్న ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’ నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో అభాసుపాలైంది. బోధన్లో గురువారం రాత్రి జరిగిన పాదయాత్ర అనంతరం అంబేద్కర్ చౌరస్తాల
తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపిన ఘనత యువతది. అలాంటి యువతకు తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాలు చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అందులో భాగంగానే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో విద్యావ్యవస్