అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ అని, ప్రపంచ దేశాలు రాష్ట్రం వైపు చూస్తున్నాయని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి స్పష్టం చేశారు. సోమవారం హసన్పర్తిలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రజినీకుమార�
కొల్లాపూర్ రాజకీయ సమీకరణం మారింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో బీఆర్ఎస్ వేటు వేసింది. గతంలో సీఎం కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టి సముచిత స్థానం
ఉమ్మడి జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు హోరెత్తుతున్నాయి. గులాబీ పార్టీ దూకుడు పెంచినిత్యం ఏదో ఓ చోట సమావేశాలు నిర్వహిస్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీయని పిలుపుతో శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొ
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.
అలంపూర్ మండలం లింగనవాయి గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారుల ఆటాపాట కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది.
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్లో సోమవారం నిర్వహించిన సమావేశానికి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ, రాష్�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరికల పర్వం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ విధానాలతో ఆకర్షితులైన పలు పార్టీల నాయకులు, ప్రముఖులతో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకీ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో
మన పథకాలతో లబ్ధిపొందుతూ భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీని ప్రతిపక్షాలు బద్నాం చేసే కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నాయని ముథోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు విఠల్రెడ్డ�
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే ఆదివాసీ పోరాట యోధుడికి ఘనకీర్తి లభించిందని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రంల�
తొమ్మిదేళ్లలో రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మరోసారి అండగా నిలవాలని ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని పైడిపల్లి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే
కార్యకర్తలే మా బలం.. బలగమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. సోమవారం కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామ సమీపంలోని సుమంగళి
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ (BRS) పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. గతకొంత కాలంగా ఇరువురు నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో సస్పెం�