ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి తొమ్మిది ఏండ్లుదాటి పదవ ఏట అడుగు పెట్టాం. ఈ సందర్భంగా మూడు వారాలు ముచ్చటైన సంబురాలు జరుపుకున్నాం. తెలంగాణ అమరుల త్యాగాలు వృథా కాలేదని ఆత్మస�
అంబర్పేట నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నానని పేర్కొన్నారు.
BRS Party | మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్సీపీ, బీజేపీ తదితర పార్టీల నుంచి నేతలు గులాబీ పార్టీలో చేరేందుకు క్యూకడుతున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరగ�
ఆటలు ఆరోగ్యానికే కాదు సమాజానికి కూడా మేలు చేకూరుస్తాయని నమ్మే నాయకుడు సీఎం కేసీఆర్ (CM KCR) అని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. క్రీడల (Sports) వల్ల దేహదారుడ్యంతోపాటు స్నేహ సంబంధాలు మెరుగుపడతా
బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎన లేని కృషి చేస్తున్నదని, ‘మన ఊరు-మన బడి’ పథకం ఏర్పాటు చేసి పాఠశాలలను అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నదని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు.
విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆకాంక్షించారు. ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్పొరేట్ స్థాయిని మించి
విద్యాభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నది దేశంలోకెల్లా బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పన కోసమే ‘మన ఊరు/ మన బస్తీ మన బడి’ క
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎన్మన్బెట్లలో మంగళవారం రాత్రి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పల్లెనిద్ర చేశారు. గ్రామంలో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మన ఊరు-మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయని, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు, నాణ్యమైన విద్యనందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మెదక్, సంగారెడ్డి కలెక్టర్లు,
మహారాష్ట్రలో బీఆర్ఎస్ దూకుడును తట్టుకోలేక అక్కడి రాజకీయ దిగ్గజాలు దిగ్గున లేస్తున్నారు. బీఆర్ఎస్పైనా, సీఎం కేసీఆర్పైనా అపనమ్మకాలను వ్యాప్తి చేస్తున్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి మారుమూల ప్రాంతంలో విద్యాభివృద్ధి జరిగిందని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యం�
కంటి వెలుగు పథకం ద్వారా పేదల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలోని 11వ వార్డులో కౌన్సిలర్ బ్యాగరి ప్రసన్నలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తది. అవకాశం వస్తే నేనే రాష్ర్టానికి ముఖ్యమంత్రినైతా’ అని పగటి కలలు కంటున్న మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డికి సోమవారం సొంతూరు ప్రజలు షాక్ ఇచ్చారు.