మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి వచ్చే నెల 25 వతేదీ వరకు ఆత్మీయ సమ్మేళనాలను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనుంది. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనాల జిల్లా ఇంచార్జి పల్
Adilabad | స్వరాష్ట్రంలో గడపగడపకూ సంక్షేమ ఫలాలను రాష్ట్ర ప్రభుత్వం చేరవేస్తున్నది. సకల జనుల హితమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు వివిధ పథకాలు అమలు చేస్తూ భరోసానిస్తున్నది.
రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్ర భుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అ న్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే బాధ్యతను సీఎం కేసీఆర్ నాపై ఉంచారని ఆయనన్నారు.
హనుమకొండ జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్థి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కోసం ఈ నెల 23న మంత్రి కేటీఆర్ వస్తున్నారని, ఈ సందర్భంగా నిర్వహించే సభను విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయ�
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం కోయిలకొండ, మోదీపూర్, జమాల్పూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించ
క్రీడలు యువత, గ్రామాల మధ్య సోదరభావాన్ని పెంచుతాయని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలో నిర్వహించిన నర్వ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు శుక్రవారం బహుమతు�
మర్పల్లి, మోమిన్పేట మండలాల్లోని 13 గ్రామాల్లో సుమారు 2వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
మండలకేంద్రంలోని పెద్దమ్మ ఆలయ 24వ వార్షికోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు ఒలింపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ హాజరై ఎంపీపీ నల్ల సారికతో కలిస�
అప్పటిదాకా సర్పంచ్ కూడా కాదు. కనీసం వార్డ్ మెంబర్ అయినా కాలేదు. అసొంటోడిని ఉద్యమ పార్టీ రెండు దశాబ్దాల కిందటనే అసెంబ్లీ పక్ష నేతను చేసింది. పార్టీలో పెద్దాయన తన పెద్దకొడుకు అంతటి గౌరవం ఇచ్చారు. పార్టీ�
మహారాష్ట్రలోని కాందార్-లోహలో ఈ నెల 26న బీఆర్ఎస్ నిర్వహించనున్న బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గత నెల 5న నాందేడ్లో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన తరువాత మహారాష్ట్రలో పార్టీ వి�
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాకు వెనుకబడిన జిల్లాగా పేరు ఉండేది. గత పాలకులు జిల్లా అభివృద్ధిని, ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్
MLC Kavitha | ఢిల్లీ మద్యం పాలసీ కేసును కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఎమ్మెల్సీ కవితకు బలవంతంగా అంటగట్టేందుకు ఈడీ ప్రయత్నిస్తున్నది. ఈ కేసులో డాక్యుమెంట్ రూపంలో ఎక్కడా కవిత పేరు లేకపోయినప్పటికీ కేవలం నిందితులు