మ్మాపూర్ మండలంలోని పర్లపల్లి గ్రామ పంచాయతీకి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో అభివృద్ధిలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు అం�
తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేశాం. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసినం. వారి పొట్టకొట్టలేదు.. ఇతర శాఖలకు వారిని మార్చినం. రాష్ట్రంలో భూరికార్డులన్నీ డిజిటలైజ్ చేసినం. 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ �
బీఆర్ఎస్ అంటే మిషన్ అని, దేశంలో పరివర్తన తేవడమే లక్ష్యమని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదం కాదని..విధానమని స్పష్టం చేశారు.
సోలాపూర్ వాసులు ఏండ్లుగా కంటున్న కల సాకారమైంది. విమాన సర్వీసులకు అడ్డుగా ఉన్న సిద్ధేశ్వర్ షుగర్ ఫ్యాక్టరీ చిమ్నీని అధికారులు ఎట్టకేలకు పడగొట్టారు. అక్రమంగా నిర్మించిన చిమ్నీని పడగొట్టాలంటూ తొమ్మి�
పోరాడి సాధించుకున్న తెలంగాణలో పల్లెలకు పట్టం కట్టిన ఘనత సీఎం కేసీఆర్దేనని జడ్పీ, టీఎస్ సీడ్స్ చైర్మన్లు లింగాల కమల్రాజు, కొండబాల కోటేశ్వరరావు పేర్కొన్నారు. పల్లెలను సమగ్రాభివృద్ధి చేసి బంగారు తెలం
తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని పల్లెల సమగ్రాభివృద్ధిని సాధించాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. పల్లె ప్రగతి వంటి అద్భుత కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మార్చ
‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్' నినాదంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి�
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధిని చూ సి ప్రతిపక్షాల నాయకులు ఓర్వలేకపోతున్నారని, వారికి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని ప్రభుత్వ వి ప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పాలనలో ఎన్నో అవినీతి, అక్రమాలు, స్కామ్లు జరిగాయి, అలాంటి తప్పుడు పనులకు కేరాఫ్ అయిన కాం గ్రెస్ పార్టీలో సీనియర్ అయిన నువ్వు వెన్నెనుక తప్పులు దాచుకోని నీతులు మాట్లాడితే సరికాదని, హుందాగా �
మహారాష్ట్రలో (Maharashtra) గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్నది. మరఠ్వాడాలో పార్టీ విస్తరణపై దృష్టిసారించిన బీఆర్ఎస్ (BRS) అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR).. నేడు నాగ్పూర్లో (Nagpur) పార్టీ శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభి�
గత నెల 22న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మహారాష్ర్టలో మొదలైంది. ఒక ప్రభంజనంలా ఇది కొనసాగుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు.
పరివర్తన చెందిన భారతదేశంతో మాత్రమే రైతులు, దళిత, బహుజన, ఆదివాసీలు సహా సకల జనుల కష్టాలు తొలగిపోతాయని బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సంప్రదాయ పార్టీలు చిత్తశుద్ధిలేని కార్యాచరణతో మూ
కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలుకలా మారిన ఆదాయం పన్ను (ఐటీ) విభాగం మరోసారి ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేసింది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో పలు విపక్ష పార్టీల నేతల ఇండ్లు, వ్యాపార సముదాయాల్లో సోదాలు నిర్వ�