యావత్ దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకం ద్వారా పంట పెట్టుబడిని అందించి అందరి దృష్టిని ఆకర్షించిన సీఎం కేసీఆర్... రైతుల మేలు కోసం ఐదేండ్ల క్రితం ప్రారంభించిన రైతుబీమాను నిరాటంకంగా అమలు చేస్తున్నా�
ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేండ్లలోనే అన్ని రంగాలను ఊహించని రీతిలో అభివృద్ధి చేసి అన్ని ప్రాంతాల రూపురేఖలు మార్చారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అందుకే ఉమ్మడి నల్లగ�
చిన్న గ్రామపంచాయతీలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. మండలంలోని ముందరితండా గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్ర భుత్వం గెజిట్
వడ్డెరల అభివృద్ధికి కేసీఆర్ సర్కారు కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు తెలిపారు. పట్టణంలోని షామ్స్ ఫంక్షన్హాల్లో గురువారం వడ్డెర సంఘం ఆత్మీయ సమ్మేళనం ని�
‘ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వ గెలుపుకోసం బాధ్యతగా పని చేయాల్సిన అవసరం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు, నాయకులపైనా ఉన్నదని, వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమ�
ఆదినుంచీ గులాబీ పార్టీకి అండగా నిలిచిన ఓరుగల్లు నుంచే మళ్లీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని వరంగల్ సభ నుంచే ప్రారంభించాలని సంకల్పిచింది.
మూసీ ఆక్రమణలను తొలగించి డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మూసీ నదిలో నివాసముంటున్న పేద ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు. ప్రమ�
అంటే.. చెట్లు సత్పురుషుల వలె తాము ఎండలో ఉంటూ ఇతరులకు నీడనిస్తాయి. ఇతరుల కోసం ఫలాలు ఇస్తాయి. నీతిశాస్త్రంలో చెప్పిన ఈ శ్లోకం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్�
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో సీఎం కేసీఆర్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చిత్రపటాలకు బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పాలాభిషేకం చేశారు.
సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నర్సంపేట మండలం మాధన్నపేటకు చెందిన 40 మంది కాంగ్రెస్, బీ
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని, సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ, సిద్దిపేట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
Tellam Venkata Rao | మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్య అనుచరుడు అయిన తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. నిన్న మొన్నటి వరకు పొంగులేటితో నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగి
Ponguleti Srinivasa Reddy | మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆయన ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావ్ షాకిచ్చారు. నిన్నమొన్నటి వరకు పొంగులేటితో కలిసి నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తెల్లం వెంకట