Dalit Bandhu | నిన్నమొన్నటి వరకు వారంతా వ్యవసాయ కూలీలు.. నిరుద్యోగులు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన జీవులు. అలాంటి బడుగు జీవులకు దళితబంధు పథకం ఊతమిచ్చింది. ఆర్థిక స్వావలంబన సాధించేందుకు చేయూతనిచ్చింది.
వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులను అందజేస్తూ మనోధైర్యాన్ని కల్పిస్తున్నది. బాధితులకు ఎలాంటి చింత లేకుండా ఇంటి వద్దకే వెళ్లి బీపీ,
ప్రతిపాక్ష పార్టీల నాయకులకు జెండా ఉన్నా, ఎజెండా లేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో బీజేపీకి చెందిన నాయకుడు గోగుల రాణాప్ర
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు అద్భుతంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ వద్ద నూతనంగా నిర్మించిన సమీకృత క�
రానున్న శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ హ్యాట్రిక్ దిశగా పయనిస్తున్నదని సర్వేలన్నీ స్పష్టంగా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగి రేసులో ఉండగలదా? టీఆర్ఎస్ 90 సీట్లు చేరుకోగలదన్న అంచనాలను కాంగీయులు అడ్డుకున
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను కనుమరుగు చేయాలనే లక్ష్యంతో ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని, ఈ నెల 23న మెదక్లో జరిగే సీఎం సభకు వేలాదిగా కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకోవాలని బీఆర్ఎస్ ప్రధాన కార�
“దశాబ్దాల తరబడి వెనుకబాటుకు గురైన నల్లగొండ, సూర్యాపేట ప్రాంతాలను కాపాడింది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే.. ఒకనాడు నాగరికతతో విరాజిల్లిన ఈ ప్రాంతం గత ఉమ్మడి పాలనలో 60 ఏండ్లు వెనక్కి పోయింది.
రాష్ట్ర ప్రభుత్వం ‘ఆసరా’ను అత్యంత పకడ్బందీగా అమలు చేస్తూ అభాగ్యులకు కొండంత అండగా నిలుస్తున్నది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, నేత, గీత కార్మికులకు పింఛన్ అందిస్తూ భరోసానిస్తున్నది. సమైక్య పాలనలో ర
బీఆర్ఎస్ రైతు పక్షపాత పార్టీ అని, కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, ఇక మున్ముందు అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీకే పట్టం కట్టాలని ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్ర�
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం నసుర్లాబాద్లో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై దాడికి తెగబడ్డారు. నసుర్లాబాద్ సర్పంచ్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్చందర్తోపాటు బీఆర్ఎస్ కార�
CM KCR | సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. రూ.38.50 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న జిల్లా పోలీసు కార్యాలయం వద్దకు చేరుకొని ప్ర�
CM KCR | సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో నేరుగా సూర్యాపేటకు చేరుకున్న సీఎం.. తొలుత రూ.500 కోట్లతో చేపడుతున్న మెడికల్ కళాశాలకు సంబంధించి రూ.156 క�
ఘనమైన చరిత్ర గలిగినా దశాబ్దాల తరబడి వెనుకబాటుకు గురైన సూర్యాపేట స్వరాష్ట్రంలో ప్రగతి పరుగులు తీస్తున్నది. సమైక్య పాలనలో కనీస మౌలిక వసతులకు నోచని ఈ నియోజకవర్గం నేడు అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి కేరాఫ్
ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కేసీఆర్.. కేవలం ఆరు నెలల్లోనే విద్యుత్ కోతల్లేని తెలంగాణాగా తీర్చిదిద్దారు. ఆంధ్రపాలకులు విద్యుత్ సంక్షోభం సృష్టిస్తున్నా ఏ మాత్రం వెరవని సీఎం కేసీఆర్.. విద్యుత్ ఉత్పా�
నాడు కరెంటు కోసం పడిన గోస అం తాఇంత కాదు. ఎప్పుడొస్తుందో తెలియక పొలాల వద్ద జాగరణ.. వాణిజ్య కేంద్రాల ముందు జనరేట ర్ల మోత.. విద్యుత్ సరఫరా లేక చిన్న పరిశ్రమలన్నీ మూత.. గ్రామాలకు వెళ్లడానికి విద్యుత్ సిబ్బంది �