ప్రతిపక్షాలకు ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ చూపించింది ట్రైలర్ మాత్రమేనని, త్వరలో సినిమా చూపించబోతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వే�
దళితబంధు పథకం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ మండలం దశదిశను మార్చింది. పథకం అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో ఇదొకటి. దళితబంధును ప్రారంభించి ర
కడుపులో విషం పెట్టుకొని ప్రేమను నటించే కాంగ్రెస్ను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాంగ్రెస్ నాయకుల మాటల్లో దాగి ఉన్న అధికార దాహాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ హయంల
రాష్ట్రంలో కాంగ్రెస్కు లీడర్లు లేరని.. బీజేపీకి క్యాడర్ లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు చురకలంటించారు. కాంగ్రెస్, బీజేపీలది మేకపోతు గాంభీర్యమని ఎద్దేవా చేశారు.
ఆదర్శాలు కలిగి ఉండటం, విలువలకు కట్టుబడి నడుచుకోవటం, ప్రజా సేవ చేయడమే మా లక్ష్యం అని కొంత మంది చెప్తుంటారు. అంతిమంగా సమసమాజ సాకారమే మా స్వప్నం అని కూడా అంటుంటారు. కానీ ఆచరణకు వచ్చేటప్పటికి అవేవీ పట్టించుకో
Medak | మెదక్ పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ చంద్రకళ రవి యాదవ్ మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరారు. శనివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య
MLA Manohar Reddy | : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ పాలనలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. శనివారం పెద్దపల్
సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆర్మూర్ పట్టణంలో ఏ కాలనీని చూసినా, ఏ వీధిలోకి వెళ్లినా సమస్యలే దర్శనమిచ్చేవి. రోడ్లపై అడుగడగునా గుంతలు.. చెత్తా చెదారంతో మురికి కూపాలుగా కనిపించేవి. వీధిలైట
అగ్రకుల ఆధిపత్యాన్ని, బానిసత్వాన్ని ధిక్కరించి బహుజనులను తొలిసారి రాజ్యాధికారం వైపు నడిపించిన ధీశాలి సర్దార్ సర్వాయి పాపన్న అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మోర్తాడ్లో ఏర్పాటు చేసిన పాపన్�
ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జహీరాబ�
Maharashtra BRS | శివసేన, కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు ముఖ్యనేతలు గురువారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్చార్జి కల్వకుంట్ల వంశీధర్రావు సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొన్నారు.
అది రూ.5 కోట్ల విలువైన భూమి.. కానీ, ఆ భూమిపై అవినీతి జరుగుతున్నదట.. అందులో ఏకంగా రూ.50 కోట్లు చేతులు మారాయట. అవును.. మీరు చదివేది నిజమే.. తెలంగాణ ప్రభుత్వంపై కచ్చతో కండ్లు మూసుకుపోయి కథనాలు వండివారుస్తున్న అంధజ్�
Minister KTR | కాంగ్రెసోళ్లు మనకు కొత్తనా? వాళ్లు నిన్నగాక మొన్ననే ఆకాశం మీది నుంచి ఊడిపడ్డట్టు ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతుంటే నమ్మాలా? కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 55 ఏండ్లపాటు పది పదకొండుసార్లు అవకాశాలు ఇచ్చ�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యతోపాటు వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుండడంతో సర్కారు దవాఖానల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో ప్రజల నుంచి ఆదరణ పెరగడంతో పాటు నమ్మకం వస�