అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని, సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ, సిద్దిపేట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
Tellam Venkata Rao | మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్య అనుచరుడు అయిన తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. నిన్న మొన్నటి వరకు పొంగులేటితో నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగి
Ponguleti Srinivasa Reddy | మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆయన ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావ్ షాకిచ్చారు. నిన్నమొన్నటి వరకు పొంగులేటితో కలిసి నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తెల్లం వెంకట
BRS Public Meeting | భూనబోంతరాలు దద్దరిల్లేలా మరో శంఖారావానికి బీఆర్ఎస్ అధినేత సిద్ధమవుతున్నారు. పల్లె, పట్నం, వీధి, వాడ, గూడెం, గుడిసె.. ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి అభివృద్ధి సంబురాలను చేరుస్తున్న గులాబీ శ్రేణులు.. పిల�
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వేళ అయింది. ఎన్నికల కదన రంగంలోకి దూకేందుకు శుభ ముహుర్తం కోసం చూస్తున్న రాజకీ య పార్టీలకు ఇన్నాళ్లూ అడ్డుగా ఉన్న ఆషాఢం, అధిక శ్రావణ మాసాలు పూర్తయ్యాయి. గురువారం నుంచి నిజ శ్�
ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే రహదారులు, నీరు కచ్చితంగా ఉండాలి. అయితే గత ఉమ్మడి రాష్ట్రంలో ఈ రెండింటినీ కనీసం పట్టించుకోకపోవడంతో ప్రజలు అనుభవించిన ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక�
సబ్బండ వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. భవిష్యత్తంతా బీఆర్ఎస్దేనని, కేసీఆర్ మూడోసారీ ముఖ్యమంత్రి కావడం ఖాయం స్పష్టం చేశారు. ఇప్పటికే ఆయన అమలు
బీఆర్ఎస్కు దూరంగా ఉంటూ జూలైలో తన ప్రధాన అనుచరులతో కలిసి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత, టీపీసీసీ ప్రచార విభాగ కో-కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి విదితమే.
ఉద్యమంతో రాష్ర్టాన్ని సాధించుకొని ప్రజా, రైతు సంక్షేమ పథకాలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన కేసీఆర్ను మూడోసారి కూడా సీఎంను చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పిలుపునిచ్చారు.
పేదలను ఆదుకునే గొప్ప మనసున్న నేత కేసీఆర్ అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరే నిరుపేదలందరినీ ముఖ్యమంత్రి సహాయ నిధి
మరిచిపోయి కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటెయ్యొద్దని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట మండలం అలియాబాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఉపసర్పంచ్ ప్రభాకర్రెడ్డితోపాట�
సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా బహుజనులను అవమాన పర్చిన వారిని వదిలిపెట్టమని, వారిని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసుల, పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్�
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేదు లేదని మరోసారి తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీ విషయంలో చాటి చెప్పింది. సీఎం కేసీఆర్ మాట ఇచ్చాడు అంటే..అది అమలు చేసితీరుతారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు రైతుల రుణమాఫీ చ�
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. చిన్న శంకరంపేట మండలం టీ మందాపూర్ గ్రామానికి చెందిన 300 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవార
MLC Kavitha | బీఆర్ఎస్ అంటే మన ఇంటి పార్టీ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మనది పేగుబంధం.. వాళ్లది ఓటు బంధం అని వివరించారు. సీఎం కేసీఆర్ రైతుబాంధవుడు అని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎన్ఎస్ఎఫ్ మైదానం�