కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు బీఆర్ఎస్లో చేరారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం అనాజీపురం కాంగ్రెస్ ఎంపీటీసీ గద్దల నాగరాజుతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు సోమవారం హైదరాబాద్లో విద్యుత్త
అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ సిద్ధమవుతున్నది. ఈ సమయంలో పార్టీలు ఏ ని యోజకవర్గాల్లో ఏ అభ్యర్థిని నిలుపాలి? ఎవ రు సరైన వ్యక్తి? గెలుస్తారా? ఓడుతారా? రా జకీయ సమీకరణాలు ఏమిటి? వంటి అంశాలపై దృష్టిపెట్టాల్సి ఉంటు�
పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీ య హోదా ఇవ్వాలని నారాయణపేట ఎమ్మె ల్యే రాజేందర్డ్డి డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెన వద్ద చేపడుతున్న కురుమూర్తిరాయ రిజర్వాయర్ను ఆ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు కామారెడ్డి జిల్లాలో విస్తృతంగా
పర్యటించనున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో రూ.53 కోట్లతో చేపట్టిన అ
ఆర్మూర్లో అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వసంతజ్యోతి దవాఖాన నుంచి కుక్కల �
అంబేద్కర్ ఆదర్శప్రాయుడని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సంజీవయ్య కాలనీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆదివారం ఆవిష్కరించారు.
కాపు అనుబంధ కులాల సంక్షేమానికి బీఆర్ఎస్ పెద్దపీట వేస్తున్నదని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేరొన్నారు. హైదరాబాద్లో సౌత్ ఇండియా సెంటర్ ఫర్ కాపు కమ్యూనిటీ భవన్ కోసం సీఎం కేసీఆ�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి రానున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే కామారెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 9న ఇందూరు పర్యటనతో గుల
ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి శనివారం ‘నమస్తే నవనాథపురం’లో భాగంగా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా గంగపుత్ర సామాజిక వర్గానికి చెందిన 500 కు
MLA Jeevan Reddy | పసుపుబోర్డు తేకుండా రైతులను ముంచిన ఎంపీ అరవింద్ (MP Aravind) ను రాబోయే ఎన్నికల్లో వెంటబడి ఓడిస్తామని ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి (Mla Jeevan Reddy ) అన్నారు.
కాంగ్రెస్ (Congress) అంటే దొంగరాత్రి కరెంటు.. బీఆర్ఎస్ (BRS) అంటే 24 గంటల ఉచిత కరెంట్ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేని కాంగ్రెస్ నేతలు తిట్ల దండకం చేస్తున్నారని విమర్శించారు.
మహారాష్ట్రలో తెలంగాణ మాడల్ను అమలు చేయాలని ఆ రాష్ట్ర రైతులు నిరసన బాట పట్టారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు తరహాలో ఎకరానికి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మహారాష్ట్రలో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసి, పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
పేద ప్రజలకు అండగా బీఆర్ఎస్ సర్కారు నిలుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అన్నారు. శుక్రవారం గ్రేటర్ 14వ డివిజన్ ఎస్ఆర్నగర్లో వరద బా ధితులకు న