సీఎం కేసీఆర్ జనరంజక పాలన.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు.
దేశం మెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా స్పష్టం చేశారు. తెలంగాణ మరోసారీ బీఆర్ఎస్సే సత్తా చాటుతుందని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ పాచికలు పారవని, అది ఎన్ని ఎత్తులు వేసినా ర
MLA Govardhan | కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రానికి చెందిన మాజీ జడ్పీటీసీ బాయికాడి బాలయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీని వీడి గురువారం ప్రభుత్వ విప్, గంప ఎమ్మెల్యే గోవర్ధన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్�
Minister Vemula | రాష్ట్రంలో సీఎం కేసీఆర్ జనరంజక పాలనతో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం మెండోర మండలం కొడిచెర్ల గ్రామ బీజేపీ పార్టీకి చెం�
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ రేషన్ డీలర్లకూ వరాల జల్లు కురిపించారు. ప్రస్తుతం టన్ను బియ్యానికి రూ.900 ఇస్తున్న కమీషన్ను రూ.1400లకు పెంచార�
రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిజామాబాద్ నగరంలో బుధవారం విస్తృతంగా పర్యటించారు. అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు హెలికాప్టర్లో ఉదయం 11.45గంటలకు నూతన కలెక్టరేట్కు �
రేషన్ డీలర్ల కమీషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రెండింతలు పెంచడంతోపాటు ఉచితంగా హెల్త్ కార్డు ఇస్తామని ప్రకటించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్�
పేదలకు రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న డీలర్లకు ప్రభుత్వం రెండింతల కమీషన్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లావ్యాప్తంగా రేషన్డీలర్లు డబుల్ హ్యాపీతో ఉన్నారు. క్వింటాకు గతంలో రూ.70 ఉండగా ఏకంగా రెండిం
బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో బుధవారం రూ.కోటీ 33లక్షల 94వేలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ �
దేశంలో రైతు ఆత్మహత్యలు లేని పాలన కోసం బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్' రావాలని మహారాష్ట్ర రైతులు తీర్మానించారు.
డబుల్ ఇంజిన్ సరార్ అని చెప్పుకునే బీజేపీ రాష్ర్టాల్లో భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయని, అనేక సమస్యలతో దేశం అస్తవ్యస్తంగా మారిందని బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు.
రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులనే ఇవ్వకుండా సతాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను తాను చేపట్టినట్టు ప్రచా రం చేసుకొనే కుట్రలు చేస్తున్నది. చివరకు రాష్ట్రప్రభుత్వం అనేక కష్టలకో�