MLA Krishna Mohan Reddy | దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ
కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. దేశానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన సేవలను మరిచిపోవడమే కాకుండా మరిపించే ప్రయత్నం చేసిందని ధ్వజమెత్తారు. అత్యంత క్లిష
ఢిల్లీ ఉద్యోగుల నియామకాలు, బదిలీల అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెడుతూ కేంద్రం రూపొందించిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు (Delhi Services Bill) నేడు రాజ్యసభ (Rajyasabha) ముందుకు రానున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో గాడాంధకారంలో మగ్గిపోయిన తెలంగాణను, నేడు విద్యుత్తు కాంతుల తెలంగాణగా మార్చామని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఆదివారం ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రం ఏర్పడ్డనాడు రాష్ట్రంలో విద్యుత్తు స�
తెలంగాణ అవతరణ అనంతరం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారపగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 8 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ నెల 3 నుంచి 6 వరకు 4 నాలుగు రోజులపా�
ఉమ్మడి రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కోసం అన్నదాతలు క్యూలైన్లో ఉండి కొనుగోలు చేసేవారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం కర్ణాటక సరిహద్దులో ఉండడంతో రైతులు వానకాలం సీజన్లో విత్తనాలు,ఎరువులకు కర్ణా�
కూచుకుళ్ల దామోదర్రెడ్డి వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని సాట్స్ మాజీ చైర్మన్ అలీపురం వెంకటేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. కుమారుడు రాజేశ్ను కాంగ్రెస్లోకి పంపి ఆయన బీఆర్ఎస్లో కొనసాగడం న
భూ తల్లినే నమ్ముకొని జీవిస్తున్న అన్నదాతలకు మరో శుభత‘రుణం’ వచ్చేసింది. రూ. లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన 24 గంటల్లోనే ప్రక్రియ ఊపందుకున్నది. మొదటి రోజు రూ. 37 వేల నుంచి రూ. 41 వేల �
బోథ్ దవాఖానకు మహర్దశ పట్టనుంది. 50 పడకల నుంచి 100 పడకల స్థాయికి పెరిగింది. భవన నిర్మాణం, మౌలిక వసతుల కోసం రూ.28 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. నియోజకవర్గ కేంద్రం బోథ్లో ఇది వరకు పది పడకల స్థాయి దవాఖాన మాత్రమ�
TSRTC | బిల్లులకు ఆమోదం విషయంలో రాష్ట్ర గవర్నర్ తీరు ఏమాత్రం మారలేదని మరోసారి రుజువయ్యింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ మానవీయ కోణంలో తీసుకొన్న నిర్ణయాన్ని గవర్నర్ నిర్దయగా �
తెలంగాణ ప్రజలు శాపంలాంటి కాంగ్రెస్ను, పాపం లాంటి బీజేపీని కావాలనుకోవడం లేదని, దీపం లాంటి బీఆర్ఎస్నే మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. ధాన్యం ఉత్పత్తిలోనే కాదు.. జ�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు లక్ష రూపాయల్లోపు పంట రుణాలు మాఫీ చేస్తుండడంపై రైతాంగంలో సంతోషం వెల్లువిరుస్తున్నది. గురువారం నుంచే విడుతల వారీగా రుణమాఫీ జరుగుతుండడంతో ఊరూరా సంబురాలు చేస్తున్నా�
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన పెద్దిరెడ్డి రాజా సోదరుడు పెద్దిరెడ్డి కృష్ణ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి చేతు
రుణమాఫీ సంబురాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా కార్యక్రమాలు పండుగలా జరిగాయి. రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న రాష్ట్ర సర్కారుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలకు ప
కాపుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ఆ వర్గాలు మద్దతుగా నిలుస్తాయని ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చం ద్రశేఖర్ వెల్లడించారు.