ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత సీఎం కేసీఆర్ అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పే ర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవ�
ప్రజలకు సేవ చేసే వాళ్లనే ఆదరిస్తారని, ప్రజాసేవకే తన జీవితం అంకితమని, సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని, ట్రస్ట్ ద్వారా అనేక సేవలు చేస్తున్నానని గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖ మంత్రి
గ్రేటర్ 55వ డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. డివిజన్ పరిధిలోని భీమారం, రామారం, కోమటిపల్లికి చెందిన వివిధ పార్టీల నుంచి సుమారు 300 మంది నాయకులు, కార్యకర్త�
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నర్సంపేట మండలం ఆకులతండా గ్రామానికి చెం
మణిపూర్ అంశంపై చర్చించాల్సిందేనని బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మణిపూర్ హింసాకాండంపై చర్చించాలని కోరుతూ బుధవారం లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. సభ ప్రారంభం కాగాన�
ఏపీ ప్రజల మధ్య కుల విద్వేషాలు రెచ్చగొడుతూ వైసీపీ నేతలు రాజకీయ లబ్ధి పొందుతున్నారని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు ఆలమూరి రఫీ ఆధ్వర్యంలో కడప, బద్వే ల్, జమ్మలమ
రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వెం టనే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ బుధవా రం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సంబురాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రైత�
సీఎం కేసీఆర్తోనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తెలంగా ణ ప్రభుత్వం మాత్రమేనని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ ఆర్ట
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల సంబురాలు అంబరాన్నంటాయి. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటాలకు క�
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన ప్రజానుకూల నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులకు ప�
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల సహాయక, పునరావాస చర్యలను ప్రభుత్వం తీసుకున్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు రేవం�
రాబోయే ఎన్నికల్లోనూ కులం చూసి కాకుండా.. గుణం చూసి గెలిపించాలని మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు మంత్రి శ్రీనివాస్గౌడ్ విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి మహబూబ్నగర్లో ఎవ్వరూ సాధించలేని మెజ�
‘కాంగ్రెస్ కాదు స్కాం గ్రెస్. వారి పాలనలో రాష్ట్రంలో చేసింది అంతా అవినీతే. ఒరగబెట్టిందేమీ లేదు. వాళ్లు ఆనాడూ ఏమీ చేయలేక.. ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నది చూడలేక.. ఏదేదో మాట్లాడుతున్నరు.