దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుక�
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవా�
మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖ
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమానికి మద్దతుగానే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని ఎ
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్�
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని జోనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ (జడ్ఆర్సీసీసీ) సభ్యుడిగా లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు నియమితులయ్యారు.
తెలంగాణ పునర్నిర్మాణ క్రమంలో అనేక వృత్తులు కొత్త జీవం పోసుకున్నాయి. అందులో ఉమ్మడి రాష్ట్రంలో అడుగంటిపోయిన మత్స్యకార వృత్తి మనకు ప్రముఖంగా కనిపిస్తుంది. రాష్ర్టావతరణం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి �
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలతో కురుమ, యాదవుల జీవితాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నా రు. మహబూబ్నగర్ రూరల్ మండలంలోని జైనల్లీపూ
విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హితవు పలికారు. ఆదివారం సాయంత్రం బాలసముద్రంలోని హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ �
బీజేపీకి ఆ పార్టీ వనపర్తి జిల్లా ఇన్చార్జి, బీజేవైఎం స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ టేకుల భాస్కర్రెడ్డి షాకిచ్చారు. భారీ అనుచరగణంతో ఆదివారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో
యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి చేరికల పరంపర కొనసాగుతున్నది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుంభం అనిల్కుమార్రెడ్డి సమక్షంలో ఆదివారం పలువురు నాయకులు, కార్యకర్తలు గులా
భారీ వరదలతో నష్టపోయిన బాధితులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ భరోసా ఇచ్చారు. వర్షాలకు దెబ్బతిన్న మోతె వంతెనతో పాటు వాగు ధాటికి కొట్టుకుప�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి అమలు, సంక్షేమ పథక�
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గడిచిన తొమ్మిదేండ్లలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామని, వచ్చిన మార్పులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి
Minister Sabitha Indrareddy | మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముఖ్యనాయకుడుతో పాటు నాలుగు వందల మంది బీఆర్ఎస్ ( BRS )లో చేరారు.