ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం తెలంగాణ అభివృద్ధి నమూనాకు జై కొడుతున్నారు. అతి పిన్న రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధి మాడల్ గురించి ఇప్పుడు దేశమంతటా విసృ్తతంగా చర్చ జరగడం మనందరికీ గర్వకారణం. ఇది తెలంగాణ ప్రభుత్�
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి సోపానంగా పనిచేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అందని కుటుంబ
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. గడపగడపకూ ప్రగతి ఫలాలు అందుతున్నాయి. పట్టణ ప్రగతిలో భాగంగా కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, డబ
దళిత బంధు పథకం ప్రారంభించి నేటితో రెండేండ్లు పూర్తయింది. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్లో 2021 ఆగస్టు 16న ఆయనే స్వయంగా ప్రారంభించారు
ఆపదలో ఉన్న రైతు కుటుంబాలకు రైతుబీమా కొండంత అండగా నిలుస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయి కష్ట సమయంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసాగా ఉంటున్నారని పేర్కొన్�
మొయినాబాద్ మండల పరిధదిలోని తోలుకట్టా గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంగళవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య, సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో బీఆర్ఎస్ పార్
‘సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో రంగారెడ్డి జిల్లాకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నది.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో వేలాది కుటుంబాలు లబ్ధి పొందాయి.. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గృహ
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పరిగి నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, విద్యాసంస్థలపై జాతీయ జెండా రెపరెపలాడింది. పరిగిలోని మున్సిప్ కోర్ట�
గోల్కొండ వేదికగా నేతన్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) శుభవార్త అందించారు. ‘తెలంగాణ చేనేత మగ్గం’ అనే కొత్త పథకాన్ని తీసుకురానున్నామని.. దీనిద్వారా గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలు అందిస్తామని సీఎం అన్
పరిశ్రమలకు అనుమతి మంజూరు ప్రక్రియలో అలసత్వానికి, అవినీతికి అవకాశం లేకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ (TS-iPASS) చట్టం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు.
అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేస్తున్న బీజేపీ అసలు రూపాన్ని ‘బీజేపీ 100 అబద్ధాలు’ పేరుతో ముద్రించిన పుస్తకంలో బట్టబయలు చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ నాగం జనార్దన్రెడ్డి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. 2018 అసెం బ్లీ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నుంచి బీఆర్ఎస్ తరఫున మర్ర�
రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, దేశ్ కీ నేత కల్వకుంట్ల చంద్రశేకర్రావు రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మద్దతుగానే బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నట్లు తుంగుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కు
కామారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం రూ.45 కోట్లను మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు. సోమవారం ఆయన కామారెడ్డి పట్టణంలో సుమారు రూ.28