భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తూ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పార్టీలకు భూకేటాయింపులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యా�
సీఎం కేసీఆర్ పాలనే ప్రజలకు శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ మండలం జి.హు క్రానా గ్రామానికి చెందిన దాదాపు 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస�
బీఆర్ఎస్ నుంచి టికెట్లు ఖరారైన పలువురు అభ్యర్థులు మంగళవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి.. పుష్పగుచ్ఛం అందజేసి.. కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయాన్ని అందించే�
MLA Rajaiah | ముఖ్యమంత్రి కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదని, ఆయన ఆదేశాలను పాటిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్ ఘన
MLA Kranthi Kiran | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోన�
MLA Gandra | వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 100 స్థానాల్లో పైగా గెలుపొంది మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం
జిల్లా కేంద్రంలోని ఘనపురం మండలం గాంధ
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ (BJP) రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) మండిపడ్డారు. పార్లమెంటులో భారీ మెజారిటీ ఉన్నప్పటికీ మహిళా బిల్లును (Women's Reservation Bill)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ (BJP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు కోనేరు సత్యనారాయణ (Koneru Satyanarayana) అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీలో చ�
‘వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సిట్టింగ్లకు సీట్లివ్వరు. గజ్వేల్ నుంచి పోటీ చేయరు’.. అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కొన్ని రోజులుగా పాడుతున్న పాట ఇది. దమ్ముంటే ఈ రెండూ చేయాలంటూ సవాల్ కూడా వి�
పొత్తుల్లేని పోరు.. బీఆర్ఎస్ది అదే జోరు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం జరిగే మూడో అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి కూడా బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేయబోతున్నది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115 స్థ
గులాబీ పార్టీ అభ్యర్థులను మారుస్తున్నారని చేసిన గ్లోబల్ ప్రచారాన్ని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పటాపంచెలు చేస్తూ బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టికెట్లను ఖరారు చేశారు. ఉమ్మడి జ�
ఉద్యమ, అధికార పార్టీ బీఆర్ఎస్ అసెంబ్లీ సమరానికి సమరశంఖం పూరించింది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది. గులాబీ బాస్ కేసీఆర్ ముందు చెప్పినట్టుగానే సిట్టింగ్