ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10కి 10 సీట్లు సాధించి గులాబీ జెండా ఎగరేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరా�
ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఇందులోభాగంగా ముఖ్యమంత్రి ప్రారంభించనున్న సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలు తుది
గెలిచేది మనమే..వచ్చేది మనమే.. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ చూసినా ఇదే ఒరవడి కనిపిస్తున్నది. గులాబీ అధినేత కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ పరి
అన్ని వర్గాలను ఆదుకునే ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు అని, వచ్చే ఎన్నికల్లో పదికి పది సీట్లు గెలుస్తామని మంత్రి హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా మెదక్లో ఏర్పాట్లను �
రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్కు మరో వరం అందించింది. ఇప్పటికే డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, వ్యవసాయ కళాశాలలు ఇవ్వగా, తాజాగా.. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేసింది. ఇందులో భాగంగా మంగళవారం సాంకేతిక విద్య
మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. నేడు జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలంగాణ భవన్ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారుల, పార్టీ వర్గాలు అన
మెదక్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు నూతన కార్యాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఎస్పీ కార్యాలయాన్ని అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గాలి, వెలుతురు, సూర్యరశ్మి వచ్చేలా విశాలమైన గ�
రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ స్వగృహంలో మంగళవారం విలేకరుతో మాట్లాడారు. పదేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురో�
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు మంగళవారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించినందుకు పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ
‘దశాబ్దాల తరబడి వేములవాడను పాలించిన కాంగ్రెస్, ఇతర పార్టీలు ప్రజలకు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేదు. కానీ, సీఎం కేసీఆర్ సారథ్యంలో ఈ నియోజకవర్గం ఆదర్శంగా నిలిచింది. అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టి
2014 ఎన్నికల్లో 63 సీట్లు.. 2018 ఎన్నికల్లో 85 సీట్లు... ఈ సారి ఎన్నికల్లో సీఎం కేసీఆర్ చెప్పినట్టు 105 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని.. అంతా బీఆర్�
‘చొప్పదండి నియోజకవర్గానికి ఎందరెందరో ఎమ్మెల్యేలుగా పని చేశారు. అందులో కొందరు మంత్రులుగా కూడా పనిచేశారు. కానీ, ఏ ఒక్కరు ఈ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రోత�
సీఎం కేసీఆర్ దార్శనికతతో పెద్దపల్లి జిల్లాకేంద్రంగా మారిందని, నియోజకవర్గ ప్రజలు కలలో కూడా ఊహించని విధంగా అభివృద్ధి జరిగిందని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి స్పష్టం చేశార�
ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించి దమ్మున్న లీడర్గా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిలిచారని రాష్ట్ర పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా ప్రశంసించారు.
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ 103 స్థానాల్లో విజయం సాధిస్తుందని, చాలా చోట్ల ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం లో బీజేపీ, కాంగ్రెస్కు