ఉద్యోగులతో తనకు విడదీయలేని ఆత్మీయ అనుబంధం అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని టీఎన్జీవో భవన్లో ఉద్యోగులను చీఫ్ విప్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భం�
ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మంగళవారం హైదరాబాద్లో సీఎం కేసీఆ ర్ను మర్యాదపూర్వకంగా కలి సి పుష్పగుచ్ఛం అందజేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన లో తనకు మరోసారి అవకాశం ఇవ్వడంపై నరేందర్ కృతజ్ఞతలు తెలిప�
మంచి చేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని పత్తిపాక గ్రామంలో మన ఊరు, మన రమణన్న కార్యక్రమంలో భాగంగా పల్లెనిద్ర చేసిన
వర్ధన్నపేట నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అరూరి రమేశ్ను ప్రకటించడంతో ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేగా అరూరిని లక్ష మోజార్టీతో మూడోసారి గెలిపిస్తామని 3వ డివిజన్ కార్పొర
మరోసారి గెలుస్తా.. గులాబీ జెండా ఎగురవేస్తానని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీ�
Minister Harish Rao | ఆర్థికమంత్రి హరీశ్రావుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశాయి. రెండోరోజు మంగళవారం కూడా రాష్ట్రంలోని పలుచోట్ల మై
కేసీఆర్.. ఏదీ చేసినా సంచలనమే.. ఉద్యమమైనా.. పరిపాలనైనా.. పార్టీ అభ్యర్థుల ప్రకటనైనా. తెగించి కొట్లాడి రాష్ర్టాన్ని సాధించాడు. సంక్షేమం-అభివృద్ధిని జోడెడ్లలా అమలు చేస్తున్నాడు. రెండు పర్యాయాలు దిగ్విజ యంగా �
నాటి సమైక్య పాలనలో ఎమ్మెల్యే అంటే.. పదవిని చూసి మురిసిపోవడం, ప్రజలను పట్టించుకోకపోవడం, నియోజకవర్గాలకు దూరంగా ఉండడం, మళ్లీ ఎన్నికల సమయంలోనే కనిపించడం వంటివి చూశాం. కానీ, స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ మంత్రులు,
‘ప్రజలే నా పంచ ప్రాణాలు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధే నా ధ్యేయం. ఉమ్మడి రాష్ట్రంలో విసిరి పడేసినట్టున్న సెగ్మెంట్ను ప్రగతి పథంలో నిలబెట్టా. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఏదీ అడిగినా కాదనకుండా ఇచ్చి
పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక చేయూత అందిస్తుంని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివి�
తెలంగాణ శాసనసభకు త్వరలో జరుగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ 100కుపైగా స్థానాలను కైవసం చేసుకుని వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ల చాంబర్ అధ్యక్షుడు ఎన్ రెడ్డి
అభివృద్ధి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం భోలక్పూర్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా కాలనీలో రూ. 59.30 లక్�
మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 2016లో జిల్లాల పునర్విభజనలో భాగంగా మెదక్ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న ఇకడి ప్రజల చిరకాల కోరికను సీఎం కేసీఆర్ నెరవేర్చారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10కి 10 సీట్లు సాధించి గులాబీ జెండా ఎగరేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరా�