ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మరింత అభివృద్ధ్ది సాధించాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో కూడా అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ను గెలిపించాలని ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. బ�
‘రాష్ట్రంలో కాంగ్రెస్కు అభ్యర్థులు లేరు. కమలానికి క్యాడర్ లేదు. వాళ్లదంతా మేకపోతు గాంభీర్యమే. వారు చెప్పేది నమ్మితే మోసపోవడం ఖాయం. ఆ రెండు పార్టీలకు అధికార యావ తప్ప మరొక్కటి లేదు.
నిజానికి ఏ పార్టీ అధినేత సాహసం చేయని రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒకేసారి ఉమ్మడి జిల్లాలోని పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఆగస్టు 21న ప్రకటించారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో దశాబ్దాల తరబడి వేరొకరి పేరుతో వ్యాపారాలు చేసే వారి చిరకాల వాంఛ ఒకటి రెండు రోజుల్లో తీరబోతోంది. దీంతో సదరు వ్యాపారుల ఆనందానికి అవధులు లేకుండా పోతుంది.
సంగారెడ్డి నియోజకవర్గంలో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ ఎల్లప్పడూ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజల మనిషి అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు కొనియాడారు.
సీఎం కేసీఆర్ పాలనలో అమలవుతున్న పథకాలతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్నామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ర్టానిది దేశంలో అగ్రస్థానమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.
గజ్వేల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలని, రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఎర్రవల్లి గ్రామస్థులు యాదగిరిగుట్ట వరకు పాదయాత్రను చేపట్ట�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందితకు రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. దివంగత ఎమ్మెల్యే జీ సాయన్న కూతురైన నందితకు వివిధ సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస
Minister Harish Rao | సంగారెడ్డి నియోజక వర్గంలో తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ ఎల్లప్పడు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజల మనిషి అని, తాను గత ఎన్నికల్లో ఓటమి చెందినా కూడా అప్పటి నుంచి ఇప్పటి �
MLA Bhagath | పేద ప్రజల జీవితంలో వెలుగులు నింపాలనే లక్ష్యంతో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నరు. పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస�
తెలంగాణ సాధించిన నాయకుడు, ప్రజల కష్టాలు తెలిసిన నేత సీఎం కేసీఆర్ కావడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రజలు ఏమీ అడుగకుండానే వారి అవసరాలు తెలుసుకు