కాంగ్రెస్, బీజేపీ ఎన్నికుట్రలు, కుతంత్రాలు చేసినా రాష్ట్రంలో విజయం సాధించేది బీఆర్ఎస్ అని, సీఎం అయ్యేది కేసీఆర్ మాత్రమేనని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ రూపొందించిన మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగనుందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నకిరేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రెండు పర్యాయాలు హుస్నాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి, నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం తొమ్మిదేండ్లలో రూ.9వేల కోట్ల పై చిలుకు నిధులు తీసుకువచ్చానని హుస్న
రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మధిర గడ్డపై ఎగిరేది గులాబీ జెండాయేనని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. ఇందుకోసం ప్
భవిష్యత్తు అంతా బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పార్టీ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్లాల్ పేర్కొన్నారు. కేసీఆర్ కూడా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అ�
తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆరేనని, సంక్షేమ ఫలాలు ఇచ్చేదీ కేసీఆరేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇటీవల విడుదల చేసిన మ్యానిఫెస్టో ప్రకారం తదుపరి ఎన్
ఖమ్మం త్రీటౌన్కు గుండెకాయ లాంటి వ్యవసాయ మార్కెట్ను ఇక్కడి నుంచి తరలించేందుకు కొందరు నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తే.. అది తరలిపోకుండా తాను కావలికాశానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ �
కాంగ్రెస్, బీజేపీలాగా అధికారం కోసం పుట్టిన పార్టీ తమది కాదని, ప్రజలకు అండదండగా ఉంటూ తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పాటైన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమ
ఎన్నికలప్పుడు వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీని కొడంగల్ నియోజకవర్గ ప్రజలు నమ్మొద్దని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖల మంత్రి
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈనెల 27న వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు సభా స్థలాన్ని ఎమ్మెల్యే అరూరి రమేశ్ శుక్రవారం పరిశీలించారు. కాజీపేట-ఉర్సు బైపాస్ రోడ్డులోని �
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని నిరుపేదలను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బీఆర్ఎస్ 22వ డివిజన్ ఇన్చార్జి మావురపు గీతా విజయభాస్కర్రెడ్డి ఆధ్వర్యం�
గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని బంగారుగడ్డతండా, ఉల్సాయిపాలెం, తాటిచెట్టుతండా, గాంధీనగర్, కాల్వకట్ట, బంజారాతం
ఎన్నికల్లో హుజూరాబాద్లో ఎగిరేది గులాబీ జెండానేనని, ఈ గడ్డ.. కేసీఆర్ అడ్డా అని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. అధినేత కేసీఆర్ తెచ్చిన మ్యా నిఫ�