అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విజయం ఖాయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ కొత్తగూడెం ఎన్నికల ఇన్చార్జిగా బాధ్య
Minister Harish Rao | కొంత మంది డిక్లరేషన్ అంటూ నాటకాలకు తెరలేపుతున్నారు. కానీ ప్రజలు మాత్రం కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేశారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు అనుసరించిన విధానాలు తెలంగాణ వ్యవసాయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసింది. సీఎం కేసీఆర్ సమర్థ పాలన వల్ల తొమ్మిదే
రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఆహర్శిశలు కృషి చేస్తున్నారని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ఇషాక్ అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాల�
పోటీకి దిగుతున్న కేసీఆర్కు సాదర స్వాగతం పలుకుతున్న కామారెడ్డి పల్లెలు ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానాలతో గులాబీ అధినేతకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్న
సుస్థిర పాలన బీఆర్ఎస్తోనే సాధ్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నర్సంపేట మండలం ముగ్ధుంపురం గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్ న�
దేశ ప్రగతికి దిక్సూచి అయిన యువతకు బీఆర్ఎస్తోనే ఉజ్వల భవిత ఉందని, రాజకీయ భవిష్యత్ కల్పించడం సైతం తమ పార్టీతోనే సాధ్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. స్వార్థ �
ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి యువతకు సూచించారు.
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ను అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి 1వ డివిజన్లో ఆదివార�
BRS Australia | హైదరాబాద్ : బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో మెల్బోర్న్లో కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలో స్థిరపడిన 28 రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలతో మూడు వారాల
Minister Errabelli | నూతనంగా పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని, అందరం కలిసికట్టుగా బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.
Diputy speakar of Padmarao Goud | బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు జరుపుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని శాసన సభ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మరావుగౌడ్ అన్నారు.