నాగార్జునసాగర్ బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కుమార్కు మాల మహానాడు సంపూర్ణ మద్దతు తెలిపింది. నల్లగొండ జిల్లా హాలియాలో మంగళవారం జరిగిన మాల మహానాడు నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఏకగ్�
కొంతమందికి ఎన్ని మంచిమాటలు చెప్పినా తమ తీరు మార్చుకోరు. తాము చెప్పిందే వేదం అనే నమ్మకంతో బతికేస్తుంటారు. సూక్ష్మంగా సులభంగా చెప్పాలంటే కుక్క తోక వంకరే అని, ఎన్ని ఎదురుదాడులు, విమర్శలు వచ్చినా, ఎంత మంది తన
ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పేదరికం, నైపుణ్యానికి తగిన ఉద్యోగాలు లభించకపోవడం, పూర్తిస్థాయిలో ఉద్యోగాలు దొరక్కపోవడం. దేశం వేగంగా వృద్ధి చెందుతుందని కేంద్రం చెబుతుంటే, నిరుద్యోగం, పే
మారిన పరిస్థితుల కు అనుగుణంగా విద్యార్థులను ఉత్తమ పౌ రులుగా తీర్చిదిద్దేలా బోధించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి కలెక�
రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాల అడ్రస్ గల్లంతు కానున్నదని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. మండలంలోని పండితాపురం, కొత్తలింగాల, రుక్కితండా, బర్లగూడెం, పొన్నేకల్, గరిడేప
ప్రజలు మెచ్చిన నాయకుడు, పరిపాలనాదక్షుడు సీఎం కేసీఆర్ అని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నేడు దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయని వివర�
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా లభిస్తోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకూ మేలు జరిగేలా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని
నేరుగా ఖాతాకే డబ్బు సంతోషకరంచేనేత మిత్ర పథకం మాకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. గతంలో సబ్సిడీ పొందాలంటే ఎన్నో సమస్యలు ఉండేవి. మాస్టర్ వీవర్స్ ద్వారా జీఎస్టీ ఉన్న బిల్లులు 45 రోజులకు ఒకసారి అందజేస్తే సబ్సిడీ ఎ
Minister Vemula | సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ పదిలంగా ఉంటుందని, సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నార�
MLA Jogu Ramanna | కాంగ్రెస్లో సీఎం అభ్యర్థి ఎవరనేది క్లారిటీ లేని నాయకులు ప్రజా సంక్షేమం ఎలా చేస్తారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మంచి �
MLA Chirumurthy | బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి, పథకాలకు ఆకర్షితులై చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లిం�
కోట్లాదిరూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధిలో అల్లాపూర్ డివిజన్ను నంబర్వన్ గా తీర్చిదిద్దామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం అల్లాపూర్ డివిజన్లో భారీ వర్షాన్ని సైతం లె�
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 4 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. కాం గ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరుతున్నారు.