CM KCR | కాంగ్రెస్ హయాంలో రైతులు ఎన్నో బాధలు పడ్డారని సీఎం కేసీఆర్ చెప్పారు. యాభై ఏండ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడు రైతుల మేలును పట్టించుకోలేదని విమర్శించారు. మంథని నియోజకవర్గంలో జరిగిన ప్�
CM KCR | దేశం వెనుకబడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు విధానాలే కారణమని సీఎం కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ మొదటి నుంచి సరైన విధానాలు అవలంభించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులు ఉండేవి కావన్నారు. అసెంబ్లీ ఎ
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ జోరు పెంచారు. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలపై ఆయన వాడీవేడి విమర్శలు చేస్తున్నారు. తాజాగా చెన్నూరు నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం.. క
CM KCR | తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రా ప్రాంతంతో కలిపి నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకంతో సుభిక్షంగా ఉన్న తెలంగాణ సర్వ నాశనం అయ్యిందని ఆయన ఆవేదన
Hyderabad| ‘తెలంగాణ ఏర్పాటైన తర్వాత గచ్చిబౌలి జంక్షన్ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఐటీ కారిడార్లో గచ్చిబౌలి అంటే ఆధునికతకు, ఐటీ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎన్నో మ
MLA Nomula Bhagat | బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. తాజాగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, జాల్ తాండా గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 20 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీని వీడి మంగళవా
Maharashtra BRS | తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ తొలుత స్థానిక సంస్థల ఎన్నికలతోనే విజయయాత్ర ప్రారంభించింది. పార్టీగా ఆవిర్భవించిన అనతికాలంలోనే సంచలన విజయాలను నమోదుచేసిన బీఆర్ఎస్.. అలు
Minister KTR | ‘మనకేదైనా అనారోగ్యం వస్తే ఎప్పుడూ వెళ్లే డాక్టర్ వద్దకే వెళ్తాం తప్ప.. కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్లం. అలాగే తెలంగాణ ఇంటిపెద్ద, నాలుగుకోట్ల కుటుంబ పెద్ద కేసీఆర్నే ప్రజలు ఎంచుకుంటారు.. ఓటేసి మళ్లీ
BRS | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దాదాపు ఇప్పటివరకూ వెలువడిన సర్వేలన్నీ బీఆర్ఎస్దే మరోసారి అధికారం అని అంచనా వేశా యి. గులాబీ పార్టీ హ్యాట్రిక్ పక్కా.. అని మ రో రెండు సర్వేలు తేల్చాయి.
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పెండింగ్లో ఉన్న భీమా ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కృషి, సహకారంతో సాధించుకున్నామని, ఈ రోజు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పను
టీపీసీసీ కార్యదర్శి కాటం ప్రదీప్కుమార్గౌడ్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ గూటికి చేరారు. సోమవారం దేవరకద్రలో నిర్వహించిన ప్రజా ఆశీర్వద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన, అనుచరవర్గం గులాబీ పార్టీ తీర్థం
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మరోసారి గెలిచేది బీఆర్ఎస్ కారు గుర్తే.. అని మళ్లీ సీఎం కేసీఆర్ సారే.. అని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కానీ కాంగ్రె�
దేశానికి స్వాతం త్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయింది. ప్రజల్లో ప్రజాస్వామ్య పరిణతి పెరగాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలోని మినీ స్టేడియంలో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించి�