ఇటీవల మా ఊరు కామారెడ్డికి వెళ్లినప్పుడు వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న ఓ ముసలవ్వ కేసీఆర్ సంక్షేమ పథకాలను ఏకరువు పెడుతూ అభయ ముద్రతో రెండు చేతులు పైకెత్తి అన్న మాటలివి. అవి అలతి అలతి మాటలే అయినా అచ్చంగా �
అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ బేగంపేట్ ప్రజల కష్టాలను ఏనాడూ పట్టించుకోలేదని.. తొమ్మిదిన్నరేండ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం బేగంపేట్లో ముంపు సమస్యను పరిష్కరించిందని కూకట్పల్లి ఎమ్�
బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం తూంకుంట మున్సిపాలిటీ ఉప్పర్ప�
ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తుకు ఓటువేసి గెలిపించాలని మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగవారం మల్కాజిగిరి, ఈస్ట్ ఆనంద్బాగ్, మౌలాలి, గ�
కాంగ్రెస్ అంటే కరువు అని.. బీఆర్ఎస్ అంటే భరోసా అని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్లో తెలంగాణ ముదిరాజ్ మహ
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులందరికీ బీ ఫారాలు అందించామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తెలిపారు. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను ఇదివరకే 110 మందికి బీ ఫారాలు అంద�
హస్తం పార్టీలో అసంతృప్తి సెగలు తారాస్థాయికి చేరాయి. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. రెండు నియోజకవర్గాల్లో రెబల్స్ బెడద ఖరారైన అభ్యర
మండలంలోని చెల్పూర్ గ్రామాన్ని రూ. 7 కోట్లతో అభివృద్ధి చేశానని బీఆర్ఎస్ భూపాలపల్లి అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. స్థానిక సర్పంచ్ నడిపెల్లి మధుసూదన్రావు, ఎంపీటీసీ చెన్నూరి రమాదేవీ మధుకర్
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, పరుగులు పెడుతున్న అభివృద్ధికి కేసీఆరే గ్యారెంటీ ముఖ్యమంత్రి అని, సరైన గ్యారెంటీలు లేని కాంగ్రెస్ పార్టీని, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని నమ్మి ప్రజలు మోసపోవద
చారిత్రక, వారసత్వ నగరమైన హైదరాబాద్ ఔనత్యాన్ని చాటేలా ఉన్న ఎన్నో కట్టడాలు, నిర్మాణాలకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రక్షణగా నిలుస్తున్నారు. చారిత్రక నిర్మాణ శైలి దెబ్బతినకుండా కట్టడాలను కాపాడేందుకు బీ�
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. అభివృద్ధిపై దృష్టి సారిస్తే నియోజకవర్గాన్ని ఎంతలా అభివృద్ధి చేయవచ్చనే విషయాన్ని సనత్నగర్ సాధించిన ప్రగతిని పరిశీలిస్తే తెలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్�
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ దూకుడు కొనసాగిస్తున్నారు. తనదైన స్టైల్లో రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల్లో ప్రసంగాలు చేస్తున్నారు. మంగళవారం కూడా చెన్నూర్, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల�
CM KCR | కాంగ్రెస్ హయాంలో రైతులు ఎన్నో బాధలు పడ్డారని సీఎం కేసీఆర్ చెప్పారు. యాభై ఏండ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడు రైతుల మేలును పట్టించుకోలేదని విమర్శించారు. మంథని నియోజకవర్గంలో జరిగిన ప్�
CM KCR | దేశం వెనుకబడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు విధానాలే కారణమని సీఎం కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ మొదటి నుంచి సరైన విధానాలు అవలంభించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులు ఉండేవి కావన్నారు. అసెంబ్లీ ఎ