రెంటు సరఫరాపై కట్టుకథలు చెప్పడం మానేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డికి ఎమ్మెల్సీ కవిత హితవుపలికారు. పెద్దపల్లిలో ఎన్టీపీసీ విద్యుత్తు కేంద్రం ద్వారా తెలంగాణకు ప్రధాని మోదీ �
తెలంగాణ ప్రశాంతంగా ఉండాలంటే అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ను మరోసారి ఆదరించాలని, కాంగ్రెసోళ్లను నమ్మి ఓటువేస్తే రాష్ట్రం ఆగం అవుతుందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 25వ డివిజన్
సీఎం కేసీఆర్ రోజుకు మూడు సభల్లో పాల్గొం టూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేలా ఉపన్యసిస్తూ సబ్బండ వర్గాలను ఆకర్షిస్తున్నారు. కొన్ని సభల్లో ఉద్వేగ భరితంగా ప్రసంగిస్తూ పార్టీ శ్రేణుల్లో ఆలోచన రేకెత్తిస�
తెలంగాణ కథకు రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, హీరో అన్నీ ముఖ్యమంత్రి కేసీఆరే అని, బీఆర్ఎస్ సినిమా సూపర్హిట్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ‘హస్త’వ్యస్తంగా మారింది. శాసనసభ అభ్యర్థుల టికెట్ల కేటాయింపు కుమ్ములాటలు, తిరుగుబాట్లు, తిట్ల పురాణాలకు దారితీసింది. కష్టాల్లోనూ ఏళ్లుగా పార్టీనే నమ్మ�
బీఆర్ఎస్ సర్కారులో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాయని పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ఆ పథకాలు కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని
బీఆర్ఎస్లోకి చేరికల పర్వం కొనసాగుతున్నది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గులాబీ గూటికి వస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు ఆగమాగం అవుతున్నాయి. బాల్కొండ నియోజకవర్గంలోని బ
కాంగ్రెస్, బీజేపీలు చెప్పే మాయమాటలు నమ్మొద్దని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయ్యాలని బీఆర్ఎస్ బాన్సువాడ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. 70 ఏండ్లలో జరగని అభివృద్ధి సీ
బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం రూపొందించిన ‘తెలంగాణలో కాంగ్రెస్ పాపాల శతకం’, ‘సాంగ్రెస్' పుస్తకాలను మంగళవారం తెలంగాణ భవన్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఆవిషరించారు.
ఉమ్మడి రాష్ట్రంలో మేడ్చల్ తాగునీటి కోసం తల్లడిల్లింది. గొంతు తడుపుకోవడానికి గుక్కె డు నీరు కరువై అల్లాడింది. అడుగంటిన భూగర్భ జలా లు, అంతంత మాత్రంగా వర్షాలు, పెరుగుతున్న జనాభాతో కరువు తాండవించింది.
ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన బీఆర్ఎస్కే వచ్చే ఎన్నికల్లో మాదిగలు, మాది గ ఉపకులాలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, జాతీయ అధ్యక్షుడు మే�
మోసపూరితహామీలతో వస్తున్న బీజేపీ, కాంగ్రెస్పార్టీల మాటలను నమ్మి మోసపోవద్దని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పలు ప్రాంతాల్లో ఆయన �
పదేండ్ల బీజేపీ పాలనలో దేశమంతటా బీసీలకు మిగిలింది వేదన, అరణ్య రోదన అని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. నిన్నటిదాకా మత రాజకీయాలు చేసిన బీజేపీ ఇప్పుడు కుల రాజకీయాలక�
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను నమ్మి ఓటు వేస్తే తెలంగాణ ప్రజలంతా ఢిల్లీకి గులాంగిరీ చేయాల్సి వస్తుందని, అదే మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ను గెలిపించుకుంటే సంక్షేమ ఫలాలు పొందొచ్చని ఎమ్మెల్యే చల్లా ధర్మ
కాంగ్రెస్ అంటే కరువు అని.. బీఆర్ఎస్ అంటే భరోసా అని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్లో తెలంగాణ ముదిరాజ్ మహ