Municipal Elections | హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఫిబ్రవరిలో రెండో వారంలోగా ఎన్నికలను ముగించాలని నిర్ణయించింది.
Gudem Mahipal Reddy | కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే గూడెం శనివారం తన అనుచరులు, కార
Revanth Reddy | ‘తెలంగాణలో ఎన్టీఆర్కు అభిమానులు ఉన్నరు. చంద్రబాబుకు సహచరులు, అనుచరులున్నరు. వారందరికీ విజ్ఞప్తి ఒక్కటే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం వెస్ట్ మారేడ్పల్లిలోని క్యాంప్�
రామగుండం నగర పాలక సంస్థ 2026 నూతన పాలకవర్గానికి త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో గోదావరిఖనికి చెందిన ఓ విద్యార్థి యువజన నాయకుడు కారెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
KTR | ‘ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు కోటి సాక్ష్యాలున్నా తెలంగాణ స్పీకర్ చర్యలు తీసుకొనేందుకు వెనుకాడుతున్నరు’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
KTR | సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడాలని శాంతియుత ర్యాలీ చేస్తున్న ప్రజలు, పార్టీ నాయకులపై నిర్బంధం దారుణమని, దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడ
Revanth Reddy | సీఎం సొంత జిల్లాకు నిధులు కేటాయించకుండా.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా.. వాటికి నయా పైసా కేటాయించకుండా.. అసలు చేసిందేంటో చెప్పుకోకుండా విమర్శలు.. అబద్ధాలతో మరోసారి తన స్వరూపాన్ని బయట పెట్
సికింద్రాబాద్లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్లో పుట్టిన బిడ్డలుగా సికింద్రాబా
ప్రజల మేలు, పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల రద్దుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేవలం కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలనే ప
లష్కర్ పరిరక్షణకు ప్రజలతో కలిసి బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తేల్చిచెప్పారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సికింద్రాబాద్ పరిరక్షణకు మ�
MLA Gangula Kamalakar : కరీంనగర్ నగరపాలక సంస్థపై గులాబీ జెండా ఎగరవేస్తామన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్. 42వ డివిజన్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రఘునాథరావు శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిసి ఇల్లెందు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని పార్టీ ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. శనివ�