స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నది. ప్రధానంగా జడ్పీ పీఠం కైవసానికి చర్యలు చేపట్టింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడించడంతో కాంగ్రెస్, బీజీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. గులాబీ పార్టీని ఎదుర్కోవడం కష్టమనే నిర్ణయానికి ఆ రెండు పార్టీలు వ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి నాయకులు, కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తిరుమల హిల్స్లోని తన నివాసంలో రాజాపూర్ మండలంలోని బీఆర్ఎస
గురుకుల విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, రేవంత్ ప్రభుత్వానికి ఇది ఎంతమాత్రం మంచిది కాదని, ఎంతో మందిని డాక్టర్లుగా, కలెక్టర్లుగా, ఇంజినీర్లను తయారు చేసిన చరిత్ర గల సిర్పూర్(టీ) గురుకుల బాలుర పాఠశాలను
పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే వినూత్న తరహాలో బీఆర్ఎస్ తరుపున ఆందోళనలు చేపడతామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు.
ఇచ్చిన హామీలు అమలు చేయని సర్కారు మెడలు వంచేందుకు ఆటో డ్రైవర్ల సంఘాలన్నీ పార్టీలకు అతీతంగా కలిసి రావాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాల�
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ నడుమ బొంతు రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో తాను లేనని స్పష్టం చేశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని మధిర నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు పిలుపునిచ్చారు. మంగళవారం చింతకాని మం�
స్థానిక సం స్థల ఎన్నికల్లో కమలాపూర్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఉమామహేశ్వర ఫ�