వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో 27న నిర్వహించే రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు ప్రతినాయకుడు, కార్యకర్త తరలిరావాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జీ పట్లోళ్ల కార్తిక్రెడ్డి కోరారు.
రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షల మేరకు పురుడుపోసుకున్న గులాబీ జెండా, కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం రా�
కేసీఆర్ పదేళ్ల పాలన స్వర్ణయుగమని, ప్రజాసంక్షేమం, అభివృద్ధి రెండు జోడెడ్ల వలె సాగాయన్నారు. తెలంగాణలో అమలైన సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమయ్యాయని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం విన�
టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలు, ఫలితాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన
రాష్ట్రంలో ఉన్నది ప్రజాపాలనా.. పోలీసుపాలనా? అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే తట్టుకోలేక ప్రభుత్వ పెద్దలు పోలీసులను ఉసిగొల్పుతున్నారని మం
Kotha Prabhakar Reddy | చేగుంట, ఏప్రిల్18: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు. నార్సింగి మండల కేంద్రంలోని స�
chamakura mallareddy | నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మేడ్చల్ ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంటానని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ యంనంపేట్ చౌరస్తాలో మల్లారెడ్డి ట్రస్�
అబద్ధాల పునాదులపై నిర్మితమైన రేవంత్రెడ్డి సర్కార్ ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళన నడుమ ఊగిసలాడుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎద్దేవా చేశారు.
PEDDAPALLY | హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్లను అంకంపల్లిలో అతిగించగా కొందరు పనిగట్టుకుని చింపారని, చింపిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకు�
SIRICILLA | సిరిసిల్ల టౌన్ ఏప్రిల్ 18: అక్రమ కేసులకు భయపడేది లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
BRS Silver Jubilee | ఈనెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాయపోల్ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రాంతానికి విముక్తి కల్పించిన గులాబీ జెండాయే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని వరంగల్ జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు.